అంతరిక్ష ప్రయోగంలో విజయవంతమైన స్టార్టప్గా గుర్తింపు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్టప్ వర్క్షాపును కేంద్ర రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీశ్రెడ్డి ఇటీవల సందర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. వారానికోతీరు షెడ్యూలు అమలు చేసేవాళ్లు. ఆ ప్రకారం కూడా కరెంట్ ఇవ్వకపోయేది. దీంతో జనరేటర్ల ఖర్చుతో పరిశ్రమల నిర్వాహకులు తీవ్రమైన నష్టాలను చవిచూసేవ�
సిరిసిల్ల సెస్ ఎన్నికల ఓటమి జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి సెగ రాజేసింది. జిల్లా నాయకత్వ వైఫల్యంపై పార్టీ క్యాడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది.
రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడెకన్నె గ్రామం భూసమస్యలు లేని పల్లెగా గుర్తింపు పొందంది. ఈ గ్రామంలో ప్రభుత్వ , ఫారెస్టు శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి, పేద రైతులకు పట్టా పాసు ప�
Police recruitment | పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. రిక్రూట్మెంట్లో భాగంగా తుది అంకమైన మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది.
New year | కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో రాష్ట్రప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని
రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమకావడంతో అన్నదాత ఆనందంలో మునిగితేలుతున్నాడు. పెట్టుబడి సాయం వచ్చినట్లు ఫోన్లకు సమాచారం రావడంతో సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.
సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు బీజేపీ ఉచ్చులో పడొద్దని, తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకొంటున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశా