తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన శంఖారావం.. దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ సంచలనంగా మారుతున్నది. పార్టీని ఏపీ అంతటా విస్తరించాలని వివిధ వర్గాలు ఇప్పటికే సీఎం కేసీఆర్ను కోరుతున్�
గతంలో గేట్లకు తాళాలు వేలాడిన పరిశ్రమలు నేడు నిత్యం ఉత్పత్తులతో కళకళలాడుతున్నాయి. పవర్ హాలిడేలు, కరెంటు కోతలకు శాశ్వతంగా తెర పడటంతో తెలంగాణలో పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంల
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సం�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర సాగుతున్నది. నాలుగైదు నెలల్లోనే టీఎస్పీఎస్సీ నుంచే 26 రకాల నోటిఫికేషన్లు రాగా, 17 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన సీపీఎం యువజన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.