సీఎం కేసీఆర్ (KCR) నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ (Suvarna Andhrapradesh) సాకారమవుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాయల తెలంగాణ (Rayala Telangana) అంశం వదిలి ఆంధ్ర ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాట�
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ‘నిరుద్యోగ మార్చ్' పేరిట బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారు. మంగళవారం చేపట్టనున్న ర్యాలీ సక్సెస్ మాట అటుంచితే సొంత పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
అమిత్ షా కేంద్రమంత్రిలా కాకుండా ఓ ముఠానాయకుడిలా తెలంగాణకు వచ్చినట్టుందని, తన ముఠాలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఊరుకోమనే తరహాలో ప్రసంగించటమే ఇందుకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
Telangana | విద్యార్థులు డిగ్రీ చదువుతూనే నెలకు రూ.10 వేలు సంపాదించే అవకాశం ప్రభుత్వం కల్పించనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
దేశంలో ముస్లింలను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చేవెళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై అసదుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమె�
JC Diwakar Reddy | రాయలసీమను తెలంగాణలో కలపాలని ఏపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి కోరారు. రాయల తెలంగాణ ఏర్పాటు ద్వారా సీమలో సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు.
Hyderabad | పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అతడిని కర్రలతో చితకబాది గాయపడిన యువతిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన�
తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, సీఎం కేసీఆర్ దార్శనికతతో స్ఫూర్తిపొందిన మహారాష్ట్ర ఎన్సీపీ నేత ప్రదీప్ సాలుంకే ‘తెలంగాణ- మాఝా అనుభవ్' (తెలంగాణ - నా అనుభవాలు) అనే పుస్తకాన్ని రాశారు.
విద్యుత్తు చార్జీల భారాన్ని దొడ్డిదారిన వినియోగదారులపై మోపేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. సగటు కొనుగోలు ధరకు, విద్యుత్తు ఏటీ అండ్ సీకి మధ్య ఉన్న తేడాతో వచ్చే నష్టాలను వినియోగదారుడు కూడా భరి�
మహారాష్ట్ర నడిబొడ్డున బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నిర్వహించిన మూడో బహిరంగ సభ దిగ్విజయవంతమైంది. ఛత్రపతి శంభాజీనగర్లోని 15ఎకరాల జబిందా మైదానం జనసంద్రమైంది. పట్టణంలోని యువతీయువకులు, �
ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంటూ ఢిల్లీలో ఓ కార్యక్రమం పెట్టి తెలంగాణ విముక్తి కోసం అల్లూరి సీతారామరాజు రాంజీగోండు, కొమురం భీంతో కలిసి పోరాడారని ప్రవచిస్తే విస్తుపోవడం ప్రజల వంతైంది. ఆయన ప్రసంగ
Telangana | సరిగ్గా ఇరువై రెండేండ్ల కింద. 2001 కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సింహగర్జన సభ కవరేజీ కోసం మీడియా వాళ్లను తీసుకుపోవడానికి బస్సులు పెట్టారు. సభను కవర్ చేసే డ్యూటీ నాకు వేయకపోయినా సెలవు పెట్టీ మరి నేను క�
విద్యుత్తుసంస్థల్లో అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) అమల్లో ఉన్నందున ఆర్టిజన్లు చేపట్టే సమ్మె చట్టవిరుద్ధమని, సర్వీసు నిబంధన 34(20) ప్రకా రం ఇది మిస్ కండక్ట్గా పరిగణిస్తామని, కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్క�