TS EdCET 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండా మే 1వ తేదీ �
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంళవారం రాత్రి, బుధవారం ఉదయం వాన దంచికొట్టిన విషయం తెలిసి�
TS Weather Report | రాష్ట్రంలో మరో రెండు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరు�
సూడాన్లో (Sudan) చిక్కుకున్న తెలంగాణ పౌరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారత్కు తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ (Telangana) ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు (Farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు (Minister KTR) తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష�
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలించిందని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం దేశ సంపదను గుజరాత్ బాడా వ్యాపారులకు ధార�
ప్రత్యేక రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. నేడు దేశమంతా తెలంగాణ వైపే చూస్తున్నదని చెప్పారు. మంగళవారం మహబూబ్
తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలన స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. మంగళవారం ములుగులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నే�
బీఆర్ఎస్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృ ద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథక�
ప్రేమపేరిట వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్యచేశారు. అందరూ చూస్తుండగానే కత్తి, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్
రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్భవన్ వింత వైఖరి మరోసారి బయటపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్.. బాధ్యతాయుతంగా వ్యవహిరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల విస్తృత
తెలంగాణను దేశానికే దిక్సూచిగా చేసిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.