వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన క
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, జీవో 58,59,76పై త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో
నిమిదేండ్లలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి తెలంగాణకు గర్వకారణమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ వృద్ధి రేటు 3 శాతమే ఉంటే..
ఎనిమిదేండ్లలో రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు. ఫలితంగా 22.5 లక్షల ఉద్యోగాలు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ఘనత ఇది. ఇది కూడా టీఎస్-ఐపాస్ కింద వచ్చిన పెట్టుబడులను, ఐటీ,
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కపోతత
మండల కేంద్రంలోని ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ బృందంలో ప్రధానమంత్రి సలహాల మండలి చైర్మన్ అమన్జిత్సిన్హాతో పాటు బృందం సభ్యులు గ్రామంలోని వైకుంఠధా�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో సుపరిచితమైన పాలన దిశగా ముందడుగులు వేస్తున్నామని, రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కేపీ వివేక�
cm kcr | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా గౌరీశంకర్ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం
రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్�
పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�
రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులు ఉండి మత్స్య సొసైటీలు లేని గ్రామాలను గుర్తిస్తున్నామని, 3 నెలలపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి నూతన సొసైటీలను ఏర్పాటు చేయడంతోపాటు 1.30 లక్షల మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్�
నూతన సచివాలయం ఆవరణలో పు నర్నిరించిన నల్లపోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు సిద్ధమయ్యాయి. వీటిని ఒకట్రెండు రోజుల్లో టీటీడీకి చెందిన ప్రత్యేక వాహనంలో తిరుపతి నుంచి హైదరాబాద్కు
భారత దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం పదా లు మాయమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ�