ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేవెళ్ల సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఫైరయ్యారు. పగటి వేషగాళ్ల మాటలు తెలంగాణ (Telangana) ప్రజలు నమ్మరని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజల మనిషి అని
Bhatti Vikramarka | కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ మతోన్మాద బీజేపీలో ఎందుకు చేరినవో ప్రజలకు చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూటిగా ప్రశ్నించారు. ఎప్పుడో ఆరు నెలల క్రితం ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల్లో �
SSC Exams | పదో తరగతి సమాధాన పత్రాలు గల్లంతైన విద్యార్థులకు న్యాయం చేయడానికి పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. వీరిని ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేయాలని భావిస్తున్నది. ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి సహా ఉన
Telangana | యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లికి చెందిన గూడూరు మణికాంత్రెడ్డి (21) ఫిలిప్పీన్స్ దేశంలో శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితి లో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపి�
Manjeera Kumbh Mela | మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్ బాబ
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎనిమిది విడుతల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఇదే ఉత్సాహంతో తొమ్మిదో విడుతకు ఏర్పాట్లు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లో కొత్తగా ఎలక్ట్రిక్ బ్యాటరీల ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున�
ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో ముందస్తుగానే సంబురాలు జరుపుకొన్నారు. ఈ నెల 25న ఊరూరా జెండా కార్యక్రమం చేపట్టాలని సీఎం కేసీఆర్
KTR | కేసీఆర్ అంటే సంక్షేమం అని.. మోదీ అంటే సంక్షోభం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ ప్రతిన�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రానికి కేం
CM KCR | బసవేశ్వరుని ఆశయాలు కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన్ను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార�
New secretariat | 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణం. చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం. మధ్యలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన సముదాయం. పగలు ధవళకాంతులతో ధగధగమని మెరిసే అపురూప నిర్మాణం. రాత్రి జాజ్జల్యమానంగా వెలిగే సుందర దృశ్యం.
ఈ యేడాది జూన్ 8-25 తేదీలలో నిర్వహించనున్న తొలి ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెరచ్ఎల్)లో తెలుగు టాలన్స్ కొత్తగా ప్రవేశించింది. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిథ్యం వహించే ఈ జట�
సైబర్ నేరాల నివారణకు రాష్ట్రప్రభుత్వం, పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్లు కొత్తదారులు వెతుక్కొంటున్నారు. స్మార్ట్ఫోన్ను ఆసరాగా చేసుకొని రోజుకొక వ్యూహంతో అమాయకుల �