‘ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని చదవాలి.. ప్రిపరేషన్ ముఖ్యం కాదు.. ఎలా చదవాలన్నదే ప్రధానం’.. అని కేఎల్డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర్ షణ్ముఖరావు అన్నారు.
విదేశాల్లో విద్యను అభ్యసించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అలాంటి వారికి వై యాక్సిస్ అండగా ఉంటుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు.
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు మరో పేరుగా నిలిచిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో లక్షల్లో జీతాలు పొందుతూ అత్యున్నత స్థాయిలో ఉన్నారు.
సమాచార, సాంకేతిక నైపుణ్యాలు ఉంటే సరిపోదని, సరైన అవగాహనతోనే విదేశీ విద్య సాధ్యమవుతుందని వై యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
విదేశాల్లో విద్యను అభ్యసించడం ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని, దీనిపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ‘వై యాక్సిస్ సొల్యూషన్స్' అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు. రంగ�
తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగం భారీగా పుంజుకున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
తీరొక్క ఆటోమొబైల్ కంపెనీలను ఒక్కచోటకు చేర్చి నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.
తెలంగాణ ఆత్మగౌరవ పత్రికలుగా ప్రజాదరణ పొందిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా నల్లగొండ నాగార్జున కళాశాల (ఎన్జీ)లో ఏర్పాటుచేసిన ఆటోషోకు తొలిరోజు విశేష స్పందన వచ్చింది.