మస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పదిరోజులపాటు ఘనంగా జరిగిన దసరా షాపింగ్ బొనాంజాలో సుమారు 5.97 లక్షల విలువైన నిసాన్ మాగ్నెట్ కారును మైలార్దేవ్లపల్లికి చెందిన 13 ఏండ్ల వర్షిత (కావ్య) గెలుచుకున్నది.
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విదేశాల్లో విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం కష్టమేమీ కాదని వై యాక్సిస్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ అన్నారు.
వరంగల్ హైవేలో ఆలేరు వద్ద ప్లాట్లు టీం లైన్ ఎకోసిటీ ద్వా రా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. వంద శాతం వాస్తు, క్లియర్ టైటిల్తో ఓపెన్ప్లాట్స్, విల్లాలు,
కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ షోను ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స�
హైదరాబాద్ బిట్స్ పిలానిలో టెక్నికల్ ఫెస్ట్ ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వ్యవహరించాయి.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్లో రెండు రోజులపాటు నిర్వహించిన ఆటో షో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ముగింపు కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డ
Auto Show | జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా
విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడానికి వై యాక్సిస్ సరైన వేదిక అని తెలంగాణ టుడే పత్రిక సంపాదకుడు కే శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గండిపేటలోని