Namasthe Telangana | పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారికి ఒత్తిడిని ఎలా జయించాలి, గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే సందేహాలు మదిలో మెదులుతుంటాయి. అలాంటి వాటిని ఛేదించి, విజయం సాధించేలా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంపై వేల కాంతులతో కొలువుల పొద్దు పొడుస్తున్న తరుణాన నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికలు మరోమారు గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్నాయి. దగాపడ్డ నేలపై నాడు ఏ ఉద్యో�
నమస్తే తెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవ వేడుకలను సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రిక సీఎండీ, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు కేక్ కట్చేశారు. సంస్థ వైస్ ప్రె�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అడిటోరియంలో దాస్యం రంగశీల ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన నిపుణ ‘కొలువు-గెలువు’ పోటీ పరీక్షల అవగాహన సదస్సుక�
తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు భూములు బంగారంలా మారాయని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ను దశదిశలా అభివృద్ధి చేసి స్థానికులను సంపన్నులను చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీషోకు స్పందన ప్రారంభించిన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు,జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహానగరం దిశగా పాలమూరు అడుగులు వేస్తు�
ఫోకస్డ్గా చదివితే విజయం మీదే ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వక్త�
అభివృద్ధిపరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరుగులు తీస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నా రు. రియల్ఎస్టేట్ రంగం సైతం ఊపందుకున్నదని చెప్పారు.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ స�
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు ప్రచురించిన వార్తల్లో తప్పులేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. �
ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వార్తలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు లోక్సభ సచివాలయంలోని సభాహక్కుల, నైతిక విలువల విభాగం మంగళవారం నోటీసులు జారీ �