తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు భూములు బంగారంలా మారాయని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ను దశదిశలా అభివృద్ధి చేసి స్థానికులను సంపన్నులను చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీషోకు స్పందన ప్రారంభించిన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు,జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహానగరం దిశగా పాలమూరు అడుగులు వేస్తు�
ఫోకస్డ్గా చదివితే విజయం మీదే ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వక్త�
అభివృద్ధిపరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరుగులు తీస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నా రు. రియల్ఎస్టేట్ రంగం సైతం ఊపందుకున్నదని చెప్పారు.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ స�
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు ప్రచురించిన వార్తల్లో తప్పులేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. �
ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వార్తలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు లోక్సభ సచివాలయంలోని సభాహక్కుల, నైతిక విలువల విభాగం మంగళవారం నోటీసులు జారీ �
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఐసీఎంబీ స్కూల్ ఆఫ్ బిజినెన్ ఎక్స్లెన్స్ ఆర్థికశాఖ విభాగం హెడ్ ప్రొఫెసర్ పీ సాయిరాణి, ప్రొఫెసర్ సయ్యద్ అజహ�
ఆటో షోకు విశేష స్పందన | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో నిర్వహిస్తున్న నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో మూడో రోజుకు చేరుకుంది. ఆదివారం కావడంతో సందర్శకులు ఉదయం నుంచే భారీగా తరలివస్తున్నారు. స్టా�