ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తరచుగా స్థిరాస్తి ప్రదర్శనలు నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు తాజాగా మరో ప్రాపర్టీ షోకు తెర లేపాయి. కరీంనగర్లోని కలెక్టరేట్కు ఎదురుగా రెవ
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శుక్ర,శనివారాల్లో కరీంనగర్ వేదికగా మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను శుక్రవా
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను శుక్రవారం ఉ�
పదుల సంఖ్యలో స్టాళ్లు.. రకరకాల వాహన మోడళ్లు.. సందడిగా స్టాళ్లు.. కిటకిటలాడుతూ మైదానం.. ప్రతినిధుల డోమోలు.. వినియోగదారుల ప్రశ్నలు.. బ్యాంకర్ల రుణ ఆఫర్లు.. కొనుగోళ్ల హడావుడి.. వెరసి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడ
వాహన ప్రేమికులు అబ్బురపడేలా ‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ ఖమ్మం నగరంలో ఆటో ఎక్స్పో షో నిర్వహించాయని, ఆయా మీడియా సంస్థల చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం నగరంలో రెండో రోజ�
వాహన ప్రేమికుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆటో ఎక్స్పో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఖమ్మం జిల్లా ప
ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదాన వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించిన ఆటో ఎక్స్పో షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నగర మేయర్ గుండు
నూతన ఫీచర్లతో కొత్తకొత్త వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాహ్వా అనేలా విభిన్న మోడళ్లతో కస్టమర్లను కనువిందు చేస్తున్నాయి. అయితే కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే సమయంలో అన్ని షోరూములూ తిరిగి గందరగోళ�
చారిత్రక ఓరుగల్లు నగరంలో నేడు మెగా ప్రాపర్టీ షో ప్రారంభం కానున్నది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా శుక్ర, శనివారాలు రెండు రోజుల పాటు ఈ కార్య�
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఎంచుకునే మార్గంతోనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంజినీరింగ్లో మల్టీ స్పెషలైజేష�
ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏయే కోర్సులు చదవాలి.. ఎటువైపు వెళితే జీవితంలో త్వరితగతిన స్థిరపడవచ్చు.. మంచి ఉద్యోగం చేయవచ్చు అనే అంశంపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ’ సంయుక్తంగా ‘లక్ష�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ ప్రైజ్ నిస్సాన్ మాగ్నెట్ కారును సోమవారం విజేత పీఎస్ఎన్ మూర్తి దంపతులు అందుకున్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో దసరా బొనాంజా ఉత్సాహంగా నిర్వహించారు. గురువారం బేగంపేట్ వరుణ్ మోటార్స్లో దసరా షాపింగ్ బొనాంజా 10వ లక్కీ డ్రాలో ఐదుగురు విజేతలుగా నిలిచారు.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజా 9వ డ్రా బుధవారం అమీర్పేట్లోని కేఎల్ఎం షాపింగ్ మాల్లో సందడిగా సాగింది. ఈ లక్కీ డ్రా ఎంపిక చేసే కార్యక్