కరీంనగర్ జిల్లా కేంద్రం మహాత్మా జ్యోతిబాఫూలే సర్కస్ గ్రౌండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం ఈ ఎక్స్పో ముగింపు వేడుకను అట్టహ
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెగా ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఎక్స్పో మొదటి రోజు అదిరిపోయింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) మైదానం వేదికగా న
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ షోను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ర�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్తో పాటు హైదరాబాద్కు చెందిన అనేక నిర్మాణ, రియల్ ఎస్టేట్ స
Property show | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(Namasthe telangana) సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో(Property show) అట్టహాసంగా ప్రారంభమైంది.
హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. శని, ఆదివారాలు (రెండురోజులపాటు) నిర్వహించిన ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన �
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం అన్నారు.
అందరి జీవితాల్లో ప్రతి రోజూ బ్రహ్మాండమైనదేనని కేఎల్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖకుమార్ అన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘కేఎల్ డీమ్డ్ యూ నివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘ఇం�
సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఎదుగుదలను ఎవరూ ఆపలేరని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటికి అనుగుణంగా అడుగులు వేయాలని సూచించారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో విజయవంతమయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన వాహనాల ప్రదర్శన ఆదివారం ముగిసింది.
వాహన ప్రేమికుల కోసం నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో ఆటోషో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను జడ్పీ దాదన్నగారి విఠల్రావు,