నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైంది. ఆటోషోను శనివారం నగర మేయర్ నీతూకిరణ్ ప్రారంభించగా.. ఆదివారం సాయం త్రం వరకు కొనసాగింది.
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలి రోజు విశేస స్పందన లభించింది. శనివారం ఉదయం నుంచే సందర్శకులతో కిటకిటలాడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో (Auto Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు.
ఆటోషో అదిరింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కరీం‘నగరం’లోని మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్గ్రౌండ్) మైదానం వేదికగా నిర్వహించిన ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం ఉదయం 10 గంటలకు మొద�
అత్యాధునిక ఫీచర్స్ గల ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల కోసం చూస్తున్నారా? వాటి వివరాలు తెలుసుకోవడానికి కరీంనగర్లో షోరూం లేదని అసంతృప్తి చెందుతున్నారా? అలాంటి వారి కోసం నగరంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు
తొమ్మిది రోజులపాటు వినియోగదారులకు లక్కీడ్రాతో బహుమతులు అందించి, అమ్మకందారుల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే షాపింగ్ బొనాంజా గురువారం ఘనంగా ముగిసింది. ఆఖరి రోజు లకిడీకాపూల్�
ఇంటి వంటకాలతో దసరా పండుగ సంబురాలు నిర్వహించుకోవడానికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా పండుగ షాపింగ్ బొనాంజా పేరుతో లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
దసరా పండుగను పురస్కరించుకొని అటు షాపింగ్ సెంటర్లతో పాటు ఇటు సీజన్ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల నేతృత్వంలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో ప్రతి రోజు లక్కీ డ్రా ద్వారా గెల�
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన ‘రాష్ట్ర స్థాయి న్యూస్ ఫొటో కాంపిటీషన్ -2024’లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఫొటో జర్నలిస్టులకు అవార్డులు వరించాయి. మొత్తం
వాహనాలు కొనుగోలు చేయాలనే వారికి ఎలాంటి వెహికిల్స్ తీసుకోవాలో తెలియక పలు కంపెనీలను సందర్శించి ఆలోచన చేయాల్సి ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా నమస్తే
వాహన ప్రియులు షోరూంలకు వెళ్లకుండా.. నచ్చిన కంపెనీ వాహనాలను కొనుగోలు చేసేలా.. వివిధ రకాల కంపెనీల వాహనాలను ఒకే వేదికపై అందుబాటులో ఉంచుతూ ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బ�
‘తెలంగాణ వచ్చాకే రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా ఓ వైపు ప్రజలను చైతన్యం చేసేలా వార్తలను ప్రచురించడం.. మరోవైపు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొన�
అత్యాధునిక ఫీచర్స్తో కలిగి ఉన్న హైఎండ్ హెహికల్స్ కోసం చూస్తున్నారా? బెంజ్, ఆడి, ఓల్వో వంటి వాహనాలను లైవ్లో చూసి వివరాలు తెలుసుకోవాలంటే హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిందేనా! అని మదన పడుతున్నారా? నచ్చిన వ�