తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కాకతీయుల స్ఫూర్తితోనే మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం హనుమ�
పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తూ దేశానికి దిక్సూచిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఆలోచనలతో హైదరాబ�
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే స్ఫూర్తితో మున్ముందు అన్ని శాఖల్లో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో (2023-24) ఏక�
గ్రామీణ యువత ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లకుండా ఉన్న ఊళ్లోనే వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారమవుతున్నది. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్లో ప్రభుత్వం అభివృద్ధి చేస�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని పకీరతండా పంచాయతీ పరిధిలోని బాలు తండాకు చెందిన 60మంది కాంగ్రెస్ ప
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తున్నది. పదేండ్లలో పోలీసుశాఖలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీసువ్యవస్థను పటిష్ట పరిచేందుకు సీఎం కేస�
రైతు పండుగకు వేళైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. కందనూలు జిల్లాలో సేద్యం సంబురంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగునీటి వనరులు పెరగడంతో బీడుబడి�
ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని పేర
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, 21 రోజలు పండుగ వాతావరణం ఉట్టిపడాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంక్యుబేటర్లు, స్టార్టప్ ఎకో సిస్టంలోని పలు కేంద్రాలతో కలిసి ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లను వృద్ధిపథం వైపు నడిపించేలా ‘మిషన్ 10ఎక్స్-ఎస్ఐజీలు’ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఇన్న�
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రంలోని సాయిగార్డెన్స్లో బొమ్మకల్లు, చిట్యాల, పోచంపల్లిలో గం�