Minister Mallareddy | తెలంగాణ రాష్ట్రం ఎవరూ ఊహించని విధంగా అనతికాలంలో అద్భుత విజయాలు సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు.
దేశంలో అతిపెద్ద బీమా రంగ సంస్థల్లో ఒకటైన పీఎన్బీ మెట్లైఫ్..తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్లో మూడు, వరంగల్, ఖమ్మంలలో ఐదు శాఖలను ఏర్పాటు చేసిన సంస్థ.. మిగతా జిల్లాకు
మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ను అమలు చేయాలని ఆ రాష్ట్ర రైతులు నిరసన బాట పట్టారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని మునీరాబాద్, పూడూర్, రాజబొల్లారం, రాజబొల్లారం తండా పంచాయతీల
రాష్ట్రంలో మరో రెండు ప్రైవేట్ వర్సిటీలు ఏర్పాటుకానున్నాయి. వీఎన్నార్ విజ్ఞానజ్యోతి, శ్రీఇందు విద్యాసంస్థలు ప్రైవేట్ వర్సిటీలను నెలకొల్పనున్నాయి. ఈ రెండు వర్సిటీల ప్రతినిధులు గురువారం నాంపల్లిలోన�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక�
ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అమలవుతున్న పథకాలు ప్రతిపక్ష పార్టీలను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు. హఫీజ్పేట్ డివి�
సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో చెరువులు, కుంటలు ఆదరణకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మిషన్ కాకతీయ కింద గ్రామాల్లో చెరువులు, కుంటలకు మహర్దశ కలిగింది. గతంలో కరువుతో త�
IAS officers | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అదేవిధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యా�
‘ఒక జాతి కానీ, ఒక దేశం కానీ తన సొంత కాళ్ల మీద నిలబడి, తన వ్యవహారాలు తానే చక్కదిద్దుకోవాలి. పరాధీనంలో బతకడం కన్నా, చావు మేలు. తన సొంత ఆర్థిక, రాజకీయ అస్తిత్వం ద్వారానే జాతి మనుగడ సాధ్యమవుతుంద’న్నారు రూసో. ఆదిమ
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు విద్యను మరింత బలోపేతం చేస్తున్నది. కేజీబీవీ పాఠశాలలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు అక్కడే ఇంటర్ విద్య కూడా పూర్తి చేసేలా
తెలంగాణ రాష్ట్రం తోళ్ల పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నది. రాష్ట్రంలో గొర్రెలు, పశువుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున 12 మినీ లెదర్ పార్క్లు, ఒక మెగా లెదర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు తెలంగ�
రాష్ట్రంలోని 14 బ్రాహ్మణ సంఘాలతో బ్రాహ్మణ ఐక్యతా వేదికను ఏర్పాటుచేశారు. బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో బు�