తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వరి సాగు న మోదైంది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయి లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిరుడు 64.54 లక్షల ఎకరాల్లో వరి పడింది. ఇప్పు
పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నది. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రకృతి వనాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లేదా పది ఎకరాలు ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బృహత్ ప
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పుల నరోత్తమ్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. ఎస్సీ కా�
తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్ష.. ప్రజా రవాణాను కూడా వదలట్లేదు. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అనుకూల నివేదికలు స
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్కాబ్)కు 2020-21కిగాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్స్కాబ్) ప్రథమ బహుమతిని ప్రకటించింది. అలాగే 2021-22కుగాను ద్వితీయ బ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని మూడో అధికరణను అనుసరించి ఏర్పడినది. తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడిని గౌరవిస్తూ రాష్ట్ర రాజధాని హైదరా�
Telangana | రాష్ట్రంలో రూ. 934 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కార్నింగ్ కంపెనీ వెల్లడించింది. రాష్ట్రంలో గొరిల్లా గ్లాస్ తయారీ పరిశ్రమ పెట్టాలని కార్నింగ్ కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు కార్నింగ్ కంప�
ఉపాధ్యాయులు బదిలీలు, ఉద్యోగోన్నతులకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీ ప్రక్రియ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభమైనప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది. కోర్�
అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్నేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.1.98కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన
TS TET | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్ష కోసం ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.