తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణాలు, ఇప్పుడు 6,71,757 కోట్లకు పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక పరిస్థితులపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ.. నూతన�
తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ�
తెలంగాణ రాష్ట్రం ఒక కల. కోట్లాది తెలంగాణ బిడ్డలను ఊరించిన ఆరున్నర దశాబ్దాల వాంఛ. ఎందుకోసమో కలిపారు. మరెవరి కోసమే ఈ ప్రాంతాన్ని తొక్కిపెట్టారు. చేయని తప్పుకు చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోవడం తప్ప ఇక్కడి ప�
Jyothakka | పైసల కోసమో, పదవుల కోసమో నేను రాజకీయాల వైపు వెళ్లలేదు. పైసలు సంపాదించుకోగలుగుతాను. అది వేరే విషయం. నేను ఈ రోజు స్థాయిలో ఉన్నాను అంటే.. ఒక మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తెలంగాణ ర
BRS NRI |తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ(BRS NRI) విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటుందని , బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పాలవెల్లులై నవ్వులు చిందిస్తున్నాయి. ఏండ్లకు ఏండ్లు బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ప్రజలు ఇప్పుడు ఊర్లల్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ సంతోషంగా జీవించడం మనం చూడవచ్చు. ఒకప్పడు పని
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను తల్చుకుంటే ఇప్పటికీ ప్రజల రక్తం ఉడుకుతది. అలాంటిది తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘
తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహించడంతో రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. వారి పని తీరు, వ్యవహార శైలిని చూసి నివ్వెరపోయిన యువత ప్రాణాల�
రాష్ట్రంలోని ఎరుకల కులస్థులు బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించారు. కారు గుర్తుకు ఓటేస్తామని, కేసీఆర్నే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టంచేశారు. ఈ మేరకు తెలంగాణ ఎరుకల సంఘం (కురు) రాష్ట్ర కమ�
Revanth Reddy | టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. సమైక్య రాష్ట్రంలోనే బాగుందని.. తెలంగాణ రాష్ట్రం అవసరమే లేదంటూ తన వైఖరిని మరోసారి బయటపెట�