రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంత రాయం లేకుండా విద్యుత్ను అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. విద్యుత్
Junior colleges | రాష్ట్రంలో జూనియర్ కళాశాలల (Junior Colleges) విద్యా సంవత్సరం (2024-25 ) క్యాలెండర్(Calendar)ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (Intermediate Board) ప్రకటించింది.
వీరప్పన్ ఎవరో తెలుసు.. కానీ ఈ సిరోంచ వీరప్పన్ ఎవరనుకుంటున్నారా..? స్మగ్లర్ వీరప్పన్ లాగే.. ఇక్కడ రేష న్ దందాలో వీరన్న కూడా అంతే ఫేమస్. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ రాష్ర్టాల్లోని సగం జిల్లాలను శాశించే ఈ
రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 3,30,37,113 ఓటర్లు ఉండగా వారిలో 1.64 కోట్ల మంది పురుషులు, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ‘గుర్తింపు’ గండాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే మంజూరైన కాలేజీల్లోని సీట్లలో భారీగా కోత పడటంతోపాటు కొత్త కాలేజీల గుర్తింపు ప్రమాదంలో ప
కొందరు కండ్లుండీ చూడలేరు.. వాస్తవం తెలిసినా నిజం మాట్లాడరు.. తెలంగాణకు నీటి కేటాయింపులపై ఒక పత్రిక రాసిన కథనం అచ్చం ఇలాంటిదే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలకెత్తుకున్ననాడు ఇచ్చిన �
కందుకూరు, ఫిబ్రవరి 7: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా రాష్ర్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయినా,
MLA Sabhita Indrareddy | కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడు కోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో వ్యవసాయరంగం సాధించిన విశేష అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ మేరకు నాటి పాలనలో జరిగిన అభివృద్ధిని ఇతర రాష్ర్టాల ప్రతినిధులకు గొప్పగా చెబుతున్నది. ఈ మేరక
వాహన యజమాని బ్యాంక్ లోన్ ద్వారా వాహనాన్ని కొనుగోలు చేస్తే.. లోన్ పూర్తయ్యింతర్వాత బ్యాంక్ నుంచి ఎన్ఓసీ తీసుకురావాలి. కానీ బ్యాంక్ లోన్ పూర్తయితే
ఇక మీదట ఆర్టీఏ అధికారులు ఆన్లైన్లోనే ఎన్ఓసీ జా
Bed | నాలుగేండ్ల బీఈడీ కోర్సు విధానంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) పలు మార్పులు చేసింది. ఇకనుంచి నా లుగేండ్లపాటు బీఈడీ కోర్సును విద్యార్థులు చ దవాలని సూచించింది. రెండేండ్ల బీఈడీ స్థ
Autos bandh | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చాయి.
Vice Chancellors | రాష్ట్రంలోని వర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్ల (వీసీ) నియామకానికి బుధవారం నోటిఫికేషన్ విడుదలకానున్నది. ఒకవేళ వీలుపడని పక్షంలో ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి�