దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(TASA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత కాన్సులేట్ కార్యాలయం నుండి కా�
తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి తెచ్చిన ధీశాలి మాజీ సీఎం కేసీఆర్.. అని జడ్పీటీసీ నేనావత్ అనురాధ అన్నారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కే�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
తెలంగాణ అధికారిక రాజముద్రలో కాకతీయుల కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉమ్మడి జిల్లా ప్రజలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వారసత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాష్ట్ర అధికార ముద్ర నుంచి తొలగిస్తామన్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు మొదలవుతున్నాయి. ప్రజలు, ఉద్యమకారులు, న్యాయవాదులు తమదైన శై
కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని కీరవాణి సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేస్తుండడంతో కవులు, కళాకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్ర గీతానికి వెస్టర్న్ బాణీలు అవసరమా..? అని ప్రశ్ని
‘వెయ్యేండ్ల సాంస్కృతికి వైభవమైన కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్ను తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగించి చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతున్నది. వీటిని తీసివేయడం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉంది.
ఏ రాష్ట్ర చిహ్నంలోనైనా, దేశ చిహ్నంలోనైనా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది. దానిని ప్రతిఒక్కరూ గౌరవించాలి. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ను తొలిగించాలని నిర్ణయించడం సరైంది కాదు.
తెలంగాణ కోసం జరిగిన పోరాటం లో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్మారక కేం ద్రాన్ని ప్రభుత్వం హెచ్ఎండీఏ అప్పగించాలని నిర్ణయించింది.
గెస్ పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విమర్శించారు. ఇప్పటి�
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్ష నెరవేరి పదేండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలపై మౌనం దాల్చింది.
రాష్ట్రంలోని పలు వర్సిటీ వీసీ పోస్టులు ఈ నెలలోనే ఖాళీకానున్నాయి. 21న తొమ్మిది వర్సిటీల వీసీలు పదవీ విరమణ చేయనున్నారు. మూడేండ్ల గడువు పూర్తికానుండటంతో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, బీఆ�
రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు వయసున్న వారే 71 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 30-39 సంవత్సరాల వయసున్న వారు అత్యధికంగా 91 లక్షల మంది ఓటర్లు ఉండటం విశేషం. 18, 19 సంవత్సరాల వయసున్న