వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అదానీ గ్రూప్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఒక్క క్షణం షాక్కు గురయ్యాన
KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కే ఎందుకు ఓటేయ్యాలో కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రజల స్వరాన్ని పార్లమె�
తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులను, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను వివిధ పనిప్రదేశాల్లో గుర్తించి, రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. ఈ నెల ప్రారంభం ను
ఇప్పటికే కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 193 వ్యవసాయ మార్కెట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం న�
TSMDC | తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (TSMDC) లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జీ మల్సూర్ (G. Malsur) ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇండస్ట్రీస్ డైరెక్టర
రాష్ట్రంలోని 114 ప్రభుత్వ బడుల్లో కొత్తగా 252 తరగతి గదులను నిర్మించనున్నారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా ఒక్కో అదనపు తరగతి గదిని రూ. 13.50లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. సర్కారు బడులను బలోపేతం చేసేందుకు గతంలో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ప్రజల నుంచి వ్యక్తమైన అనేక సందేహాలకు ఎలాంటి సమాధానమివ్వకుండానే ముగిసింది. అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారుల
2014లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ వ్యవహారాలు చూసిన దిగ్విజయ్సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టింది కాబట్టి.. రాష్ట్రమే ఏర్పాటైన తర్వాత ఆ పార్టీ కొనసాగే అవకా�
రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్షిప్లో కొమరవెల్లి లాహిరి విజేతగా నిలిచింది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో శనివారం ముగిసిన టోర్నీలో లాహిరి సబ్ జూనియర్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకోగా.. ఆమె సోదరి కొమరవెల
రాష్ట్రంలో సైబర్ క్రైం మోసాలు భారీగా పెరిగాయి. సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ప్రతి రోజు ఎక్కడో ఓ చోట సైబర్ నేరగాళ్ల చేతుల్లో అమాయకులు మోసపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప
తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏ సుభాష్ ఎన్నికయ్యారు. గురువారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహి�