అభివృద్ధికి కేరాఫ్ అయిన బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు. మండల పరిధి మర్పల్లిగూడ, ఎదులాబాద్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్ర�
ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వి�
దాదాపు 400 ఏండ్ల కిందట శ్రీభగవద్రామానుజులు స్థాపించిన శ్రీ వైష్ణవ మత వ్యాప్తి కోసం తమిళనాడులోని శ్రీవైష్ణవుల దివ్య క్షేత్రాలు శ్రీరంగం, కాంచీపురం నుంచి ఆళ్వారుల సంతతికి చెందిన వైష్ణవ గురువులు కొంతమంది త
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
Telangana Assembly Elections | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. గద్వాల్ సీటు అమ్ముకున్నారంటూ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ కార్యదర్శి కుర�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట 24వ వార్డుకు చెందిన 12 కుటుంబాలు కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెక్డ్యామ్ల నిర్మాణాలు, ఇతర జలసంరక్షణ చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని సామాజిక వర్గాలకూ ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేన�
తెలంగాణ రాష్ట్రంలో గడచిన పదేండ్లలో ఐటీ రంగం నలుదిశలా విస్తరించింది. ‘రోబోక్సా’ అనే సింగపూర్ కు చెందిన ఐటీ కంపెనీ సూర్యాపేట జిల్లాలోని కోదాడలో తన యూనిట్ ఏర్పాటు చేసుకున్నది. మొన్నీమధ్య కోదాడకు వెళ్ళి�
మన దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి అ యిన మౌలానా అబుల్ కలాం..దేశంలో విద్యావ్యవస్థ అవసరాన్ని గుర్తించి, గుణాత్మక విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కేవలం విద్య ద్వారానే పేదరికం తొలగిపోతుందని బలంగా విశ్వసిం
తెలంగాణ ఏటికేడు ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. సంపదను సృష్టించడం, తద్వారా వచ్చిన ప్రతి పైసాను ప్రజలకు పంచడంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ యూనివర్సిటీలు లేవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో నిరుడు సైతం ఒక్క నకిలీ యూనివర్సిటీ లేకపోగా, ఈ ఏడాదీ వాటికి చోటులేదని అధికారికంగా ప్ర�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత, అంతకు ముందు జరిగిన అభివృద్ధిలో తేడాను గుర్తించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని, రాబోయే ఎన్నికల్లో తన కొడ�
పంచాయతీల ఆదాయ వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేరీ పంచాయతీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను అవ�