Bed | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): నాలుగేండ్ల బీఈడీ కోర్సు విధానంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) పలు మార్పులు చేసింది. ఇకనుంచి నా లుగేండ్లపాటు బీఈడీ కోర్సును విద్యార్థులు చ దవాలని సూచించింది. రెండేండ్ల బీఈడీ స్థా నంలో ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రో గ్రాం (ఐటీఈపీ)ని ఎన్సీటీఈ గతంలోనే ప్రవేశపెట్టింది.
ఈ కోర్సును పలు కాలేజీలు నిర్వహిస్తున్నాయి. కోర్సు పేరును ఐటీఈపీగానే కొనసాగించింది. ఈ కోర్సును నిర్వహిస్తున్న కాలేజీలు పాత విధానానికి ముగింపు పలికి.. కొత్త విధానంలోకి మారాలని సూచించింది. మార్పులివే..