అధికారమే లక్ష్యంగా, తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించడమే పరమావధిగా బీజేపీ హడావుడి, ఆర్భాటాలకు తెరలేపింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం పలు కా�
ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ఉంటూ పాలకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించినా ప్రాజెక్టులపై వివక్ష వీడడం లేదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ సభ్యులు,అలంపూరు జేఏసీ చైర్
G Devi Prasad | తెలంగాణ రిజర్వేషన్లను ( Reservations ) కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశముందని హెచ్చరించ�
ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరలేదు. దీంతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నీటి మట్టం రోజురోజుకు అడుగంటుతున్నది. తుంగభద్ర నదీ తీర ప్రాంత రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రం�
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్గౌడ్ విమర్శించారు. మున్సిపాలిటీ కేంద్రంలో మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటే�
తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించి
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు. విద్యుత్ కోసం పొలాల్లోనే రైతులు నిద్రించిన రోజులూ ఉన్నాయి. సాగునీటి వ�
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు ఆవిష్కరించిన రోజు, కేసీఆర్ ఆమరణ దీక్షతో, సబ్బండ వర్గాల వీరోచిత పోరాటంతో, ప్రాణ త్యాగాలతో రాష్ట్రం సాధించిన చారిత్రక సందర్భం జూన్ 2. ముల్కీ ఉద్యమం నుంచి సకల జనుల సమ్మె వర�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్ట�
రేవంత్రెడ్డి ప్రభుత్వం పదవులు పంచుడు తప్ప, ప్రజలకు చేస్తున్నది ఏమీలేదని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల�
తెలంగాణ సర్కార్ చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన (సీపెక్ సర్వే) ఫలితాలను మంత్రులు ఇటీవల అట్టహాసంగా విడుదల చేశారు. కానీ, ఈ భారీ గణాంకాల సేకరణ వెనుక శ్రమించిన లక్ష మందికి పైగా ఎన్యుమరేట�
తెలంగాణలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన సాగుతోంది, సీఎం రేవంత్ చక్రవర్తిని అనుకుంటున్నాడు, ఇప్పటి వరకు ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను కూడా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారన
తరగతి గదుల్లో దేశ భవిష్యత్ను రూపుదిద్దే అధ్యాపకుడు సి.వి.వి.ప్రసాద్ కళ్లారా చూసిన అభివృద్ధిని అక్షరీకరించారు. మంచి అన్నది పెంచుమన్నా అంటూ పాఠాలు చెప్పడమే కాదు తను చూసిన మంచిని ఎలుగెత్తి చాటుతూ వ్యాసా�