తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించి
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు. విద్యుత్ కోసం పొలాల్లోనే రైతులు నిద్రించిన రోజులూ ఉన్నాయి. సాగునీటి వ�
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు ఆవిష్కరించిన రోజు, కేసీఆర్ ఆమరణ దీక్షతో, సబ్బండ వర్గాల వీరోచిత పోరాటంతో, ప్రాణ త్యాగాలతో రాష్ట్రం సాధించిన చారిత్రక సందర్భం జూన్ 2. ముల్కీ ఉద్యమం నుంచి సకల జనుల సమ్మె వర�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్ట�
రేవంత్రెడ్డి ప్రభుత్వం పదవులు పంచుడు తప్ప, ప్రజలకు చేస్తున్నది ఏమీలేదని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల�
తెలంగాణ సర్కార్ చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన (సీపెక్ సర్వే) ఫలితాలను మంత్రులు ఇటీవల అట్టహాసంగా విడుదల చేశారు. కానీ, ఈ భారీ గణాంకాల సేకరణ వెనుక శ్రమించిన లక్ష మందికి పైగా ఎన్యుమరేట�
తెలంగాణలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన సాగుతోంది, సీఎం రేవంత్ చక్రవర్తిని అనుకుంటున్నాడు, ఇప్పటి వరకు ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను కూడా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారన
తరగతి గదుల్లో దేశ భవిష్యత్ను రూపుదిద్దే అధ్యాపకుడు సి.వి.వి.ప్రసాద్ కళ్లారా చూసిన అభివృద్ధిని అక్షరీకరించారు. మంచి అన్నది పెంచుమన్నా అంటూ పాఠాలు చెప్పడమే కాదు తను చూసిన మంచిని ఎలుగెత్తి చాటుతూ వ్యాసా�
కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. ‘రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ రావాలి.. కాంగ్రె�
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో స్టేట్ టాప్ ర్యాంకులను సాధించారు. ఇంటర్ బోర్డు చరిత్రలోనే అత్యుత్తమ మార్కులతో మూడోసారి నా�
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత (40.1 డిగ్రీలు) నమోదైంది. రానున్న నాలుగు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల�
Rains | తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో �
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్ప వేరే మార్గం లేదంటూ తొమ్మిది సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీ ఏర్పడి ఉమ్మడి �
రాష్ట్రంలో మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాలుగు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నదని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జ�