తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాలు, నిర్వహణ ఖర్చుల పేరుతో తెలంగాణ సరార్ చేస్తున్న అప్పులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ్గామాత ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆలయాభివృద్ధికి రేవంత్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవా�
తెలంగాణ రాష్ర్టాన్ని ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన కేసీఆర్... తన పదేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక పథకాలు తీసుకు వచ్చారు. కేసీఆర్ దార్శనికత, దూరదృష్టి మూలంగానే నూతన రాష్ర్టాన్ని అనతి కాలంలోనే దేశంలోనే �
తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ఆవేశపూరిత, ఉద్వేగపూరిత రాజకీయ సంఘటన కాదు. అది ఒక దీర్ఘకాలిక నైతిక ప్రజా ఉద్యమ ఫలితం. ఆ ఉద్యమానికి ప్రాణం పోసి, ప్రజల ఆకాంక్షలను తన భుజస్కంధాలపై మోసి, అనేక త్యాగాలతో రాష్ర్టాన్�
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతున్నది. భక్తుల నుంచి వస్తున్న విరాళాలతోపాటు ఇతర రూపంలో వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు, సి బ్బంది గండికొడుతున్న
ఆల్ ఇండియా డెమెక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్ ఎన్నికయ్యారు. 14వ జాతీయ మహాసభలు బుధవారం హైదరాబాద్లో ముగిశాయి.
త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్లోని మాజీ ఎమ్మెల్�
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ద్రోహం, మోసం, కుట్రలు పట్టపగలే బట్టబయలయ్యాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి దశాబ్దాలు
‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో కుస్తీపడుతూ, రాష్ట్రంలో మాత్రం దోస్తీ కడుతున్నాయి. మహబూబ్నగర్లో సీఎం సభా సాక్షిగా ఆ రెండు పార్టీల మెత్రీబంధం బ�
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందని, దీనిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్
జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-252ను సవరించాల్సిందేనని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. డెస్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల బదులు మీడియా కార్డులు ఇస్తామనడం
New Sarpanches | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులు మినరల్ ఫండ్ కోసం ఐక్యంగా పోరాడాలని తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడవి వెంకటేశ్వర్ పిలుపు నిచ్చారు.