రాష్ట్రాన్ని చలి చుట్టేసింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయంటే చలి తీవ్రత ఏస్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. మిగిలిన 8 జిల్లాల్లో కూడా 12 డి�
గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, గులాబీ శ్రేణులు విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు, నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డి
తెలంగాణ పోలీసు వెబ్సైట్ మరోసారి హ్యాకింగ్కు గురైంది. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల వెబ్సైట్లను కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. ఈ కీలకమైన వెబ్సైట్ సర్వర్లలోకి ఓ ప్రమాదకరమైన మాల్వేర్ (వైర
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశావహులకు తీవ్రమైన ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నప్పటికీ చేతిలో నగదు లేక తండ్లాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ పోటీ అనివార�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాటం చేయడంతోనే రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రం సాధించాలనే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నే�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌజ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో శనివారం ఘనంగా ‘దీక్ష దివస్' వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా అధ్యక్ష�
తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు కోసం కేసీఆర్ సంకల్పించిన పోరాట స్ఫూర్తికి దీక్షా దివస్ నిదర్శనమనిఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం అయిజ పట్టణంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్ల య్�
కేసీఆర్ దీక్షా ఫలితం, అమరుల త్యాగాలతో నే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా రు. ‘29 నవంబర్ 2009 చరిత్ర మలుపు తిప్పిన రోజు.. చారిత్రాత్మక రోజు.. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు..
రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తున్నది. సగటున రోజుకు రూ.252.10 కోట్లు అప్పులు తెస్తున్నది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను కేవలం 7 నెలల్లోనే తీసుకున్నది.
అందెశ్రీ నాకు అత్యంత అప్తుడు.. నా మనస్సుకు దగ్గరివాడని.. అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శించేవారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డా.అందెశ్రీ స
ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న విద్యాశాఖ మరో అశాస్త్రీయమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా భిన్నమైన విధానం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్కచేయకుండా సొంతంగా వింతైన పోకడలను అవలంబిస�
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో కర్ణాటక నుంచి వరి ధాన్యాన్ని తెలంగాణలో విక్రయించేందుకు అక్రమంగా తీసుకువస్తున్నారు. గురువారం అర్ధరాత్రి తెలంగాణ-కర్ణాటక రాష్ట్రంలోని సరి�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంకుర సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన టీ-హబ్కు బీజం పడి బుధవారం (నవంబర్ 5)తో పదేండ్లు పూర్తయింది. దేశంలోనే అత�
‘కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారు. ఆయన హయాంలో హైదరాబాద్ నగరం విశేషాభివృద్ధిని సాధించింది’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట