కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ �
“వరంగల్పై ఇక స్పెషల్ ఫోకస్ పెడతా. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతా. ఇందుకోసం రూ.6,115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశాం. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూసేకరణ చేపట�
పార్లమెంటులో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఖానాపురం మండలం ధర్మరావుపేటలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మేకల కుమార�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు విడువకుండా కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 4 నుంచి 5వేల కోట్ల రూపాయలతో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అనేకసార్లు సభలు, సమావేశాల్లో ప్రకటించిన ఎ
Harish Rao | రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో సమస్యలే లేవు అన్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన అసంపూర్తి వివరణపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
Sabitha Indra Reddy | బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన హరితహారం వల్ల రాష్ట్రలో పచ్చదనం పరిఢవిల్లిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Telangana Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను గురువారం చేపట్టేందుకు ముహూర్తం దాదాపు ఖరారు అయినట్టు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. మంత్రిమండలిలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి, డిప్�
కౌలు రైతులకు కూడా ఈ సీజన్ నుంచే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఆచార్య జయశంకర్ సార్ చిరస్మరణీయుడని పలువురు వక్తలు కొనియాడారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా న�
‘సమైక్య రాష్ట్రంలో వచ్చీరాని కరెంట్తో అష్టకష్టాలు పడ్డాం.. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక కంటికి కునుకు లేకుండా బావుల వద్ద పడిగాపులు కాసినం. ఎడాపెడా కోతలతో పంటలకు నీళ్లు సరిపోక వ్యవసాయం ఆగమైం
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి భారీగా ప్రాణ నష్టం జరిగింది. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన పిడుగుల వానకు ఒకేరోజు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున వరదనీరు