నరహంతకుడు, ఉగ్రవాది, టెర్రరిస్టు తరహా భాష మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గాంధేయవాదులమని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ తక్షణమే సీఎం పదవి నుంచి తొలగించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్�
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నా అయినప్పటికీ రాష్ట్రంలో ప్రజలకు భద్రత కరువైంది. హత్యలు, దోపిడీలు, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయి.
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ.. రేవంత్ ప్రభుత్వంలో రక్తమోడుతున్నది. కాంగ్రెస్ హయాంలో గాడితప్పిన పాలనలో రాష్ట్రంలో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకమవుతున్నాయి.
ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందేందుకు ఆరేండ్లు నిండి ఉండాలన్న నిబంధన ఎందుకు పాటించడం లేదని కేంద్ర విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిబంధనను పాటించాలని ఆదేశించింది.
అధికారమే లక్ష్యంగా, తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించడమే పరమావధిగా బీజేపీ హడావుడి, ఆర్భాటాలకు తెరలేపింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం పలు కా�
ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ఉంటూ పాలకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించినా ప్రాజెక్టులపై వివక్ష వీడడం లేదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ సభ్యులు,అలంపూరు జేఏసీ చైర్
G Devi Prasad | తెలంగాణ రిజర్వేషన్లను ( Reservations ) కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశముందని హెచ్చరించ�
ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురవకపోవడంతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరలేదు. దీంతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నీటి మట్టం రోజురోజుకు అడుగంటుతున్నది. తుంగభద్ర నదీ తీర ప్రాంత రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రం�
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్గౌడ్ విమర్శించారు. మున్సిపాలిటీ కేంద్రంలో మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటే�
తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించి
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు. విద్యుత్ కోసం పొలాల్లోనే రైతులు నిద్రించిన రోజులూ ఉన్నాయి. సాగునీటి వ�
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు ఆవిష్కరించిన రోజు, కేసీఆర్ ఆమరణ దీక్షతో, సబ్బండ వర్గాల వీరోచిత పోరాటంతో, ప్రాణ త్యాగాలతో రాష్ట్రం సాధించిన చారిత్రక సందర్భం జూన్ 2. ముల్కీ ఉద్యమం నుంచి సకల జనుల సమ్మె వర�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్ట�