ట్రాన్స్జెండర్స్ అండ్ హిజ్రాల రాష్ట్రస్థాయి సదస్సును మంగళవారం హైదరాబాద్లో నిర్వహించనున్నామని హిజ్రా అండ్ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మోనాలిసా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నార�
రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం నీరు గారుతున్నది. కొంతకాలంగా మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బందికి సకాలంలో వేతనాలు అండకపోవడం, కాం�
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పడానికి ఇటీవల ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదికే సాక్ష్యం. కేసీఆర్ దిశానిర్దేశంలో పోలీసులు తమ విధులను ఎంతో సమర్దంగా నిర్వహించార
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువెళ్లారని, కానీ రేవంత్రెడ్డి 22 నెలల కాలంలోనే 22 ఏండ్లు వెనక్కి తీసుకువెళ్లారని బీఆర్�
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైదని, రేవంత్కు పాలన చేతకావడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్లో డీలర్ భిక్షపతి ఏర్పాటు చేసిన మల�
తెలంగాణ రాష్ట్రంలో మాంసాహారులు అధికంగా ఉన్నప్పటికీ.. చేపల వినియోగంపై అవగాహన లేకపోవడంతో తక్కువగా వినియోగిస్తున్నట్టు కేంద్ర మత్స్యశాఖ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన అధ్యయనం పలు అంశాలను తెలిపింది. రా�
Minister Vakiti Srihari | స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డమీద అసమాన త్యాగాలు చేశారని, ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.
“పదేండ్ల కేసీఆర్ పాలనలో నగరం మౌలిక వసతుల పరంగా, అభివృద్ధి పరంగా దేశంలోనే ఖ్యాతి గడించింది. 2014లో కేసీఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఇండ్లల్లో, షాపుల్లో ఇన్వర్టర్లు, జ�
కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ర్టానికి ముప్పుగా పరిణమిస్తోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని �
‘మా భూములు మాగ్గావాలె’ అంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన ఈ భూములపై హైకోర్టు స్టే ఇవ్వడంతో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగు
తెలంగాణ ఉద్యమంలో చేనేత వర్గం కీలకంగా పనిచేసింది. గ్రామీణ జీవన విధానంలో వ్యవసాయరంగం తర్వాత ప్రధానమైన జీవనోపాధిగా చేనేత వెలుగొందుతున్నది. తెలంగాణ అస్తిత్వంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, దుబ్�
స్థానిక సంస్థల ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఖరారు చేసింది.