తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవ వేడుకలను కోల్బెల్డ్ ఏరియాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వేదికగా నిర్వహించనున్న ప్రధాన వేడుకల్లో సీఎండీ బలరాం ముఖ్యఅతిథిగా పాల�
2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పుడు గులాబీ జెండా సగర్వంగా ఎగిరింది. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం పలు సవాళ్లను అధిగమించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగ�
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలో పూర్తి గా.. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. వచ్చే రెండ్రోజుల్లో మధ్య అరేబియన్ సముద్ర�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ పాలిసెట్-2025 పరీక్ష ఫలితాలను తెలంగాణ సాంకేతిక విద్యా మండలి శనివారం విడుదల చేసింది. ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమం నుంచి పురుడుపోసుకున్న పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి, తెలంగాణ ప్రజలను ఏకం చేసి, వారిలో విశ్వాసాన్ని నెలకొల్పి ఎన్నో కష్�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. హైదరాబాద్లో సచివాలయాన్ని అతితక్కువ ఖర్చుతో, ఎక్కువ మందికి ఉపయోగపడేలా నిర్మించ�
ఖేలో ఇండియా గేమ్స్.. దేశంలో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన పథకం. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన�
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది అర్హులైన పేద ప్రజలకు ముద్ర రుణాల మంజూరులో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు వాపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా 9మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా పనిచేస్తున్న కాజీపేట్ ఏసీపీగా, సిద్దిపేట సీసీఆర్బీలో ఏసీపీగా ఉన్న సీహెచ్ శ
రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు , రాష్ట్ర తొలి ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్వగృహ
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవానికి ప్రజలు ఉసిల్ల దండులా తరలిరావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని బహిరంగ �
MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్రికేయుల పాత్ర అభినందనీయమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నిలిచారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దశాబ్దాల ముందు నుంచే ఈ ప్రాంత ప్రజలు అనేక అసమానతలు, అన్యాయాలు, అణచివేతలను ఎదుర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా అన్యాయానికి గురైంది.