రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నిబంధనలు బేఖాతరు చేస్తున్నది. మహిళల సాధికారత, వారి ఉన్నత చదువులే లక్ష్యంగా ఏర్పాటుచేసిన వర్సిటీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సోమవారం నామినేషన్లు స్వీకరించగా రామచందర్రావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గీత కార్మికులకు ఉపాధి అవకాశం కలిగిందని ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, రాంపూర్ సమీపంలో 2014లో నాటిన ఈత వనాన్నిజిల్లా ఎక్సైజ�
‘కన్ను ఏడుస్తుంటే, చేయి తుడుస్తుంది! ఆ చేతికి దెబ్బ తగిలితే, కన్ను ఏడుస్తుంది’ అలాగే ‘అలమటిస్తున్న తెలంగాణ ఆకలి దప్పులు తీర్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమిస్తుంటారు కేసీఆర్. అలాంటి ప్రజా నాయుకుడిని, అప్�
పాఠశాల విద్య పనితీరులో తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది. మొత్తం 1,000 మార్కులకు రాష్ట్రం కేవలం 511.9 మార్కులనే సాధించింది. 11-20 శాతంలోపు స్కోర్నే సాధించి, మరో 18 రాష్ర్టాల సరసన నిలిచింది. ఈ విషయం 2023- 24 సంవత్సరం ఫెర్ఫార్�
Telangana | ‘ఇక మేము ఈ ఆర్థిక భారాన్ని మోయలేం.. రూ. లక్షల్లో అ ప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాకారానికి కేసీఆర్ ఎంత చిత్తశుద్ధితో కృషిచేశారో, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే విజన్తో తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని ఆ రాష్ర్టాన్ని నంబర్ వన్గా తీర్చిది
University VC | విత్తనానికి దిగులు చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య అన్నారు.
BRS celebrations | డాలస్ (Dallas) లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్స్ (Silver Jublee celebrations) సోమవారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర (Telangana State) ఆవిర్భావ దినోత్సవాన్ని (Formation day) కూడా అంగరంగవైభవంగా జరుపుక
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ శ్రీరామరక్ష అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రాజాపూర్ మండలం అంజమ్మతండాలో మాజీ జెడ్పీటీసీ మోహన్నాయక్ తనయుడు గోవర్ధన్నాయక్ పెండ్ల్లి వేడుకల్లో భాగంగా ఆదివ
సీమాంధ్ర పాలకుల వివక్షకు, వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిలా ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టింది. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్షను తట్టుకోలేక 1969లోనే ‘జై తెలంగాణ’ అంటూ గర్జించింద�
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘన చరిత్ర బీఆర్ఎస్ సొంతమని, అతిపెద్ద బహిరంగ సభలు నిర్వహించిన ఘనత కేసీఆర్కే చెల్లిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మొత్తం మళ్ల్లీ కేసీ