ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్నదాతలు, �
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికే పోడు పట్టాలను గిరిజనులక
ఆపదలో ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన�
రాష్ట్రంలో ‘ఆరోగ్య మహిళ’ సేవలు విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 100 ‘ఉమెన్ స్పెషల్ క్లినిక్'లు ప్రారంభం కాగా, ప్రస్తుతం వీటి సంఖ్య 275కు చేరింది. ప్రతి మంగళవారం ఈ కేంద్రాల్లో మహిళలకు ఆరోగ్యపరీక్ష
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించింది. మద్దతు ధర ప్రకారం దీని విలువ రూ.297.52 కోట్లు కాగా 28,996 మంది ర�
కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో సకల జనులు, సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పరిపాలన సాగిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా వందలాది పోలీసు కుటుంబాల�
సమైక్య పాలనలో ఆదరణ కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ అధినేత, ఉద్యమ నేత కేసీఆర్ ఇచ్చిన హామీ ఇది. అన్న మాట ప్రకారం, అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలకు సీఎం కొండంత అండగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కృషి అజరామరమైనదని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని సందర్భంగా బుధవారం ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో భా�
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
కేవలం పదేండ్లలో వం దేండ్ల అభివృద్ధిని తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ పరిచయం చేశారని, ఆయన రాక కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్నదని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకుంది. దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ సుపరిపాలన దినోత్సవం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుపరి�
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగుతున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఆదర్శ పాలన అందుతుండడంతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్న�
పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించిన సీఎం కేసీఆర్.. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, సింహభాగం నిధులను వెచ్చిస్తున