తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపు నిచ్చారు. దశాబ్ది ఉత్సవాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రత్యేక
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, పోలీసు అధికారులతో గురువారం సమావే�
తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి 21 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలు దద్దరిల్లేలా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కొడిమ్యాల మండల పరిషత్లో శుక్రవ�
రాష్ట్రం ఈ 9 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. జూన్ 2న ప్రారంభమై 21 రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాల ప్రణాళి�
రాష్ట్ర మైనార్టీ కమిషన్లో జైన్ సమాజానికి చెందిన ఒకరిని సభ్యులుగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో జైన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మైనార్టీలుగా
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ ఏర్పాటు ద్వారా ప్రపంచ తయారీరంగ ముఖచిత్రంలో తెలంగాణ రాష్ట్రం సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొనేందుకు వీలు కలుగుతుందని ఫాక్స్కాన్ �
అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంటూ దేశానికే ఆదర్శంగా ఉంటున్న తెలంగాణ.. మహిళా సాధికారతలోనూ స్ఫూర్తిగా నిలుస్తున్నది. మన మహిళల ఆర్థిక శక్తి ఇప్పుడు దేశానికి ‘పొదుపు పాఠాలు’ చెప్పే స్థాయికి ఎదిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్నది. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయం పనులు పూర్తయి భక
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. పారిశుద్ధ్యంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో జాబితాలో అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ నంబర్వన్ �
అన్ని వర్గాల అభివృద్ధే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లు మండల పరిధిలోని మంగళపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గౌడ సంక్షేమ భవ
ఏ రాష్ట్రానికైనా ప్రథమ పౌరుడు గవర్నరే. తెలంగాణ రాష్ర్టానికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ పదవిని హుందాగా నిర్వహించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ విషయంలో ఆమె తక్షణం ఆత్మ�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు శుభముహుర్తాలు కలిసివస్తున్నాయి. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నాయి. ఏప్రిల్లో రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 కోట్లకు పడిపోయి ఇబ్బందులు పడ్డ సంస్థకు, ప్రస్తుతం రోజువారీ
రాష్ట్రం ఏర్పడక ముందు(2011-12) తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి గుంతలమయంగా ఉండి, వర్షం పడితే చెరువును తలపించేది. ఆదిలాబాద్ జిల్ల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టించామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చినంక పాలమూరులో ఏం మా