పసుపు సాగులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో పండించే మొత్తం పసుపులో సగం ఉత్తర తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా పసుపును నిజామాబాద్ జిల్లా రైతులే అధికంగా సాగుచేస్తారు. పచ్చబంగ�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. రాజీవ్నగర్ శివారులోని మినీస్టేడియంలో ఉదయం 11 గంటలకు పోలీస్ క్రీడా పోటీల ముగింపు కార
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా కొనసాగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం..
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మానకొండూర్లోని సుప్రీమ్ ఫంక్షన్ హా
తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి ధాన్యపు భాండాగారంగా మారిందని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభ�
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల జంగోనిగూడ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జంగ బాల్రాజ్యాదవ్, కాంగ్ర
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్ల�
రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం బయట కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం 15 జిల్లాలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి �
పత్తికూలీలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారింది. పత్తిసాగు చేస్తున్న దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో తెలంగాణలోనే అధిక కూలిరేట్లు లభిస్తున్నాయి. ఇక్కడ గంటకు రూ.98.36 కూలి లభిస్తున్నది.
దేశానికి తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారమని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51, 52, 59 డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్ర�
తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన చదువులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఉన్నత విద్య అభ్యసనకు రాష్ర్టాన్ని ఎంపిక చేసుకొంటున్నారు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నా�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎట్టకేలకు తెలంగాణ ఫిర్యాదుపై స్పందించింది. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును వెంటనే నిలిపేయాలని ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీకి కేఆర్ఎంబీ శుక్రవారం లేఖ రాసి�
Telangana | హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్( Sarpanch ) నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి( Chief Minister ) వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR )