రాష్ట్రంలో పట్టణాలకు మహర్దశ పట్టింది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించటంలో అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కక్ష కట్టాడని, కక్షపూరిత విధానాలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టీ శ్రీనివాసరావు హెచ్చరించారు.
తెలంగాణ రాష్ర్టానికి ఒక్కరోజే మూడు ప్రశంసలు వచ్చాయి. మొదటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా.. దాని ఫలితాలు అనేక కోణాల్లో ఉంటాయి. ఇందుకు కంటివెలుగు మరో ఉదాహరణ. కంటివెలుగులో ఉపయోగించే కండ్లద్దాలు తెలంగాణలోనే తయారవుతుండటం విశేషం.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని, సీబీఐ కేంద్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుందని, ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయడం ఖాయమని రాష్ట�
MP Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా మేరకు విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకుండా వివక్ష చూపుతుందని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు ధ్వజమెత్తారు. దేశ
Minister KTR | డిసెంబర్ 9వ తేదీని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కజేయకుండా ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యమ నేత కేసీఆర్ ఉక్కు
SC Study Circle | సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులు మెరిశారు. ఓ ముగ్గురు విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్సీ స్టడీ
రాష్ట్రంలోని భూగర్భ గనుల్లో అన్ని చోట్ల దాదాపు బొగ్గు నిల్వలు పూర్తయి, వాటిలో అనుకూలంగా ఉన్న వాటిని ఓపెన్కాస్టుగా మార్చేదిశగా సింగరేణి అడుగులు వేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మరో 20 ఏండ్ల వరకే మనుగ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హన్మంత్షిండే హాయంలో జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అంతే కాకుండా వైద్య పరంగా జుక్కల్ నియోజకవర్�
రాష్ట్ర ప్రభుత్వం అటవీ వెలుపల చెట్లను ప్రోత్సహించడంపై కీలక దృష్టి సారించింది. తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏ అధికారిక వ్యవస్థ ఆకాశం నుంచి ఊడిపడిందీ లేదు. మెకెన్సీ కన్సల్టెన్సీనో, ఏ అమెరికా, ఇజ్రాయెల్ టెక్నాలజీనో అరువు తెచ్చుకున్నదీ లేదు.