Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్కు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రి �
Telangana Govt | రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్న�
CM KCR | సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్లో మరోసారి దేశంలోనే నంబర్ వన్గా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన,
minister ktr:ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల తీరును ఆయన ఖండించారు. న్యాయమైన హక్కుల గురించి డిమాండ్ చేసే బీజేపీ నేతలు తెలంగాణలో ఒక్క
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అన్ని రంగాల్లో రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందడం కోసం ఒక్కో రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.
ప్రత్యేక ఆకర్షణగా బ్రాహ్మణబజారు గణనాథుడు తొమ్మిది రోజులపాటు ప్రత్యేక హోమాలు దర్శించుకోనున్న వేలాదిమంది భక్తులు ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 30:ఏటా వినాయక చవితి ఉత్సవాల్లో ఖమ్మం జిల్లాలోనే నగరంలోని బ్రాహ్మణబ
జిల్లాకు ఒక్కటి చొప్పున బీసీ గురుకులాలు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం ఉమ్మడి రాష్ట్రంలో విద్యను గాలికొదిలేశారు. మొత్తం రాష్ట్రం లోనే కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. కొట్లాడి సాధించుకున్న �
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణకు ప్రఖ్యాత బిజినెస్ డైలీ ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందజేసింది. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కొనియాడింది.
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా ఎనిమిదేండ్ల నుంచి కాలయాపన చేస్తున్నది.
తెలంగాణలో రెట్టింపైన వే తనాలు మూణ్నెళ్ల జీతం కేంద్రం పన్నులకే.. కేంద్ర ఉద్యోగులకు కరోనా వేళ మూడు డీఏలు ఢమాల్.. 70 వేల కోట్ల రూపాయలు లాస్ ఏడో పీఆర్సీలోనూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో ఉద్యోగులకు స్వర్ణయుగం ఎని�
వికారాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భిన్న మతాలూ, ప్రాంతాలు, భాషలూ, సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటప