telangana Roads | దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయంటూ, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చారు. కిరణ్ వర్మ అనే 25 ఏండ్ల యువకుడు
కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా�
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని, సదరన్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమం�
మునుగోడు నియోజకవర్గానికి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు తరలివెళ్లారు. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి, బీజేపీకి తెలంగాణ ఆత్మగౌరవ తడా ఖా చూపించడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు
CM KCR | రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు.
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గడిచిన ఏడు నెలలుగా రూ.1.40 లక్షల కోట్లకుపైగా వసూలైన జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలకుగాను రూ.1.47 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడిం�
పత్తి రైతులకు ఈ ఏడాది కూడా మంచి ధర లభించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం ఈ సీజన్లో క్వింటాల్ పత్తి ధర రూ.8-12 వేల వరకు ఉంటుందని అంచనా.
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్కు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రి �
Telangana Govt | రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్న�
CM KCR | సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్లో మరోసారి దేశంలోనే నంబర్ వన్గా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన,
minister ktr:ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల తీరును ఆయన ఖండించారు. న్యాయమైన హక్కుల గురించి డిమాండ్ చేసే బీజేపీ నేతలు తెలంగాణలో ఒక్క
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అన్ని రంగాల్లో రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందడం కోసం ఒక్కో రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.
ప్రత్యేక ఆకర్షణగా బ్రాహ్మణబజారు గణనాథుడు తొమ్మిది రోజులపాటు ప్రత్యేక హోమాలు దర్శించుకోనున్న వేలాదిమంది భక్తులు ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 30:ఏటా వినాయక చవితి ఉత్సవాల్లో ఖమ్మం జిల్లాలోనే నగరంలోని బ్రాహ్మణబ