హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించిన ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్లా కేసీఆర్ సిని�
తెలంగాణ న్యాయవ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత న్యాయవ్యవస్థలో మొత్తం�
ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ మరోసారి ముందు వరుసలో నిలిచింది. దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిద�
నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖను 1878లో ఏర్పాటు చేశారు. ఈ శాఖను కూడా సదర్-ఉల్-మిహం పర్యవేక్షించేవారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని
హైదరాబాద్ : మహిళలు ఆకాశంలో సగం ఉన్నా..గత ప్రభుత్వాలలో అవకాశాల్లో అట్టడుగున ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏండ్లలో సాధ్యం కానిది సీఎం కేసీఆర్ ఏడేండ్లలో సుసాధ్యం చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి �
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహిం�
జనగామ ఫిబ్రవరి 08 : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ నివారణ చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జనగామ
Another five omicron variant cases recorded in telangana | తెలంగాణలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. గురువారం కొత్తగా రాష్ట్రంలో మరో ఐదు కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో
తెలంగాణ సాధన కోసం ఉద్యమ జెండా ఎత్తి పోరాడిన యువతే నేడు రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి పాలనలో యువతకు ఎక్కడా స్థానం ఉండే
Telangana | రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీ ఏజెన్సీ బోర్డు మెంబర్గా వేల్పూర్ సంజీవ్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేల్పూర్ సంజీవ్ రెడ్డ�
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియ�
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన ఆలయం మహాద్భుతంగా నిర్మించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శంశాక్ గోయల్ అన్నారు. మంగళవారం యాదాద్రి సన్నిధిలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం యాదాద్రి శ్
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పరిశ్రమలు ప్రైవేటు రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు టీఎస్ ఐపాస్ వచ్చాక అనుమతుల్లో తొలగిన ఇబ్బందులు హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఐపాస్తో రాష్ట్ర పారిశ్రా
రాష్ట్రంలో 8,670 వాహనాల అమ్మకాలు రూ.32.96 కోట్ల పన్ను రద్దు చేసిన ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్