జిల్లాకు ఒక్కటి చొప్పున బీసీ గురుకులాలు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం ఉమ్మడి రాష్ట్రంలో విద్యను గాలికొదిలేశారు. మొత్తం రాష్ట్రం లోనే కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండేవి. కొట్లాడి సాధించుకున్న �
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణకు ప్రఖ్యాత బిజినెస్ డైలీ ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందజేసింది. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కొనియాడింది.
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా ఎనిమిదేండ్ల నుంచి కాలయాపన చేస్తున్నది.
తెలంగాణలో రెట్టింపైన వే తనాలు మూణ్నెళ్ల జీతం కేంద్రం పన్నులకే.. కేంద్ర ఉద్యోగులకు కరోనా వేళ మూడు డీఏలు ఢమాల్.. 70 వేల కోట్ల రూపాయలు లాస్ ఏడో పీఆర్సీలోనూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో ఉద్యోగులకు స్వర్ణయుగం ఎని�
వికారాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భిన్న మతాలూ, ప్రాంతాలు, భాషలూ, సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటప
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ వ్యాఖ్యాన�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్మీట్ ప్రగతి భవన్లో జరగనుంది. రాష్ట్రానికి సంబం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నివాళులర్పించారు. మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని టీఎస్పీఈ జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావు చెప్పారు. దీనికి వ్యతిరేకంగా విద�
రాష్ట్రంలో శుక్రవారం నుంచి అర్హులందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ వేయనున్నారు. రెండో డోస్ తీసుకొని ఆరు నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 60 ఏండ్ల�
హైదరాబాద్ : రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా పనిచే�