రాష్ట్రంలో శుక్రవారం నుంచి అర్హులందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ వేయనున్నారు. రెండో డోస్ తీసుకొని ఆరు నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 60 ఏండ్ల�
హైదరాబాద్ : రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా పనిచే�
జూలై 3వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం
యాసంగికి అనువైన పచ్చిరొట్ట పంటల సాగు, వాటి సాధ్యాసాధ్యాలపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ప్రాథమిక పరిశీలన చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 వానాకాలం సీజన్కు సబ్సిడీపై పచ్చిరొట్ట
జూన్ 2న తెలంగాణ అవతరణ పండుగ జిల్లాలవారీగా మంత్రులకు బాధ్యతలు హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 2న రాష్ట్రంలోని పల్లె, పట్టణం అన�
పల్లెల్లో తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణానికి ఏర్పాట్లు కనీసం ఎకరం స్థలంలో మైదానం 249 గ్రామాల్లో స్థలాల గుర్తింపు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ఆ�
కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో సుశిక్షితులైన నర్సుల కొరత తీవ్రమైంది. హైదరాబాద్లోని రెండు ప్రైవేట్ దవాఖానలు 50 మంది నర్సులను కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాయి. వారికి డాక్టర్లతో సమానంగా జీతాలు �
రాష్ట్రంలో తొలిసారిగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. యోగా సహా 19 రకాల కోర్సులను ప్ర
హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించిన ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్లా కేసీఆర్ సిని�
తెలంగాణ న్యాయవ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత న్యాయవ్యవస్థలో మొత్తం�
ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ మరోసారి ముందు వరుసలో నిలిచింది. దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిద�
నిజాం రాష్ట్రంలో చెరువుల మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖను 1878లో ఏర్పాటు చేశారు. ఈ శాఖను కూడా సదర్-ఉల్-మిహం పర్యవేక్షించేవారు. జిల్లాలో నీటిపారుదల ప్రగతిని
హైదరాబాద్ : మహిళలు ఆకాశంలో సగం ఉన్నా..గత ప్రభుత్వాలలో అవకాశాల్లో అట్టడుగున ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏండ్లలో సాధ్యం కానిది సీఎం కేసీఆర్ ఏడేండ్లలో సుసాధ్యం చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి �
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహిం�