పక్కా లెక్క చెప్పిన కేంద్ర వ్యవసాయ శాఖ సీఎం కేసీఆర్ మాట అక్షర సత్యమని తేటతెల్లం బీజేపీ నేత బండి సంజయ్కి దిమ్మదిరిగే షాక్ తెలంగాణ వానకాలం వరి సాగు నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ వెల్లడి ఇది కేంద
కుటుంబ సంక్షేమం కూడా ఆర్థికంతో పాటు అదనపు శాఖలు తక్షణమే అమల్లోకి ఆదేశాలు ఆర్థిక మంత్రిగా ఉంటూనే కొవిడ్ వేళ సమర్థ పర్యవేక్షణ హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వైద్య, ఆర�
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. పలుమెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ వందకు పైగా ఉన్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98,లీటర్ డీ
కుభీర్ : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని రామునాయక్ తండా, దావూజీనాయక్ తండాలలో గిరిజన మహిళలు సంప్రదాయంగా జరుపుకునే
దేశాన్ని సాదుతున్న నాలుగైదు రాష్ర్టాల్లో ఒకటి ఏడేండ్లలోనే తెలంగాణలో గణనీయ అభివృద్ధి.. అన్ని రంగాల్లో స్వరాష్ట్రం దూకుడు కేంద్ర ప్రభుత్వ అధ్యయనాలు, విశ్లేషణల్లో వెల్లడి తెలంగాణ రాష్ట్రంపై ఆర్థికవేత్త�
చూడు చూడు నీడలు.. సమైక్యవాదుల జాడలు చంద్రబాబు చేలా రేవంత్కు కాంగ్రెస్ పగ్గాలు బీజేపీ నేత ఈటలకు రేవంత్ పరోక్ష సహకారం తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ.. పాదయాత్ర ఆమెకు సహకారమంతా జగన్ టీం నుంచే మళ్లీ కలిపే
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నఅసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘రాబోయే కేంద్ర ప్రభుత్వంలో మనమే కీలకం కావచ్చు, టీఆర్ఎస్ శాసించే ప్రభుత్వమే రావచ్చు. దేశ రాజకీయాల్లో ఏదై�
ఆరు దశాబ్దాల అవిశ్రాంత పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. వారసత్వంగా లభించిన సమస్యలను బట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి ఏమైనా సాధించగలదా? అని అప్పట్లో ఎవరికైనా సందేహం కలిగి �
ఇది మనందరి తెలంగాణ రాజకీయం కోసం రాష్ర్టాన్ని చిన్నబుచ్చొద్దు నన్ను తిట్టు.. పడతా.. హైదరాబాద్ను తిడితే జాగ్రత్త రాష్ట్రంలో నాలుగు విధాల అభివృద్ధి రాష్ర్టానికి ఇతర రాష్ర్టాల కూలీలు ఇక్కడ 15 లక్షల మందికి ఉప
జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జీఎస్టీ పరిహారం కింద బ్యాక్ టు బ్యాక్ రుణ సదుపాయంగా తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం గురువారం రూ.1,149.46 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ర�
హిమాయత్నగర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆదివారం హిమాయత్నగర్ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ క�
32,705 కోట్లతో విద్యుత్తు రంగం అభివృద్ధి అన్ని రంగాలకూ నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో రూ.25 వేల కోట్ల భారం గృహాలకు ఇస్తున్న రాయితీల విలువ రూ.10 వేల కోట్లకు పైనే హైదరాబాద్, సెప్టెంబ�
ఈ మట్టిలోనే పుట్టారు.. ఈ మట్టిలోనే పెరిగారు.. ఈ మట్టిలోనే చదివారు.. ఈ మట్టిలోనే తిన్నారు.. ఈ మట్టిలోనే పన్నారు.. కానీ బుద్ధులు మాత్రం ఈ మట్టివి రాలేదు. ఈ నేల గాలి ఏ మాత్రం సోకలేదు. అందుకే గాలి మాటలు మాట్లాడతారు.. �