రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పరిశ్రమలు ప్రైవేటు రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు టీఎస్ ఐపాస్ వచ్చాక అనుమతుల్లో తొలగిన ఇబ్బందులు హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఐపాస్తో రాష్ట్ర పారిశ్రా
రాష్ట్రంలో 8,670 వాహనాల అమ్మకాలు రూ.32.96 కోట్ల పన్ను రద్దు చేసిన ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్
మంత్రి ఎర్రబెల్లి | కేసిఆర్ సచ్చుడో’ అనే నినాదంతో నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పింది. నాటి దీక్ష చరిత్ర గతినే మార్చి వేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హుస్నాబాద్, నవంబర్ 27: సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన చిన్న పట్టణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రా�
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను కేంద్రం పెంచింది. రాష్ట్రానికి అదనంగా 12 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించినట్టు తెలిసింది. నాన్క్యాడర్ పోలీస్ అధికారులకు దాదా�
ధర్మారం, నవంబర్ 22 : స్వరాష్ట్రంలో కళాకారులకు, తెలంగాణ భాషకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నర్సింహులపల్లిలో నిర్వహించిన ఒగ్గుడోల�
అప్పుడు కాంగ్రెస్పై.. ఇప్పుడు బీజేపీపై నిప్పులు అదే వేదిక.. అదే జోష్.. తగ్గని ఆవేశంకేసీఆర్లో మళ్లీ కనిపించిన ఉద్యమ నేత హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కిందటి వేదిక ఇప్పుడు మళ్లీ వేదికయ్యిం
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): యాసంగి వరి సాగు, ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్ర�
పక్కా లెక్క చెప్పిన కేంద్ర వ్యవసాయ శాఖ సీఎం కేసీఆర్ మాట అక్షర సత్యమని తేటతెల్లం బీజేపీ నేత బండి సంజయ్కి దిమ్మదిరిగే షాక్ తెలంగాణ వానకాలం వరి సాగు నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ వెల్లడి ఇది కేంద
కుటుంబ సంక్షేమం కూడా ఆర్థికంతో పాటు అదనపు శాఖలు తక్షణమే అమల్లోకి ఆదేశాలు ఆర్థిక మంత్రిగా ఉంటూనే కొవిడ్ వేళ సమర్థ పర్యవేక్షణ హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వైద్య, ఆర�
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. పలుమెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ వందకు పైగా ఉన్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98,లీటర్ డీ
కుభీర్ : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని రామునాయక్ తండా, దావూజీనాయక్ తండాలలో గిరిజన మహిళలు సంప్రదాయంగా జరుపుకునే
దేశాన్ని సాదుతున్న నాలుగైదు రాష్ర్టాల్లో ఒకటి ఏడేండ్లలోనే తెలంగాణలో గణనీయ అభివృద్ధి.. అన్ని రంగాల్లో స్వరాష్ట్రం దూకుడు కేంద్ర ప్రభుత్వ అధ్యయనాలు, విశ్లేషణల్లో వెల్లడి తెలంగాణ రాష్ట్రంపై ఆర్థికవేత్త�