జనగామ ఫిబ్రవరి 08 : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ నివారణ చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జనగామ
Another five omicron variant cases recorded in telangana | తెలంగాణలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. గురువారం కొత్తగా రాష్ట్రంలో మరో ఐదు కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో
తెలంగాణ సాధన కోసం ఉద్యమ జెండా ఎత్తి పోరాడిన యువతే నేడు రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి పాలనలో యువతకు ఎక్కడా స్థానం ఉండే
Telangana | రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధృవీకరణ అథారిటీ ఏజెన్సీ బోర్డు మెంబర్గా వేల్పూర్ సంజీవ్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేల్పూర్ సంజీవ్ రెడ్డ�
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియ�
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన ఆలయం మహాద్భుతంగా నిర్మించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శంశాక్ గోయల్ అన్నారు. మంగళవారం యాదాద్రి సన్నిధిలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం యాదాద్రి శ్
రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పరిశ్రమలు ప్రైవేటు రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు టీఎస్ ఐపాస్ వచ్చాక అనుమతుల్లో తొలగిన ఇబ్బందులు హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఐపాస్తో రాష్ట్ర పారిశ్రా
రాష్ట్రంలో 8,670 వాహనాల అమ్మకాలు రూ.32.96 కోట్ల పన్ను రద్దు చేసిన ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రద్
మంత్రి ఎర్రబెల్లి | కేసిఆర్ సచ్చుడో’ అనే నినాదంతో నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పింది. నాటి దీక్ష చరిత్ర గతినే మార్చి వేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హుస్నాబాద్, నవంబర్ 27: సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన చిన్న పట్టణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రా�
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను కేంద్రం పెంచింది. రాష్ట్రానికి అదనంగా 12 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించినట్టు తెలిసింది. నాన్క్యాడర్ పోలీస్ అధికారులకు దాదా�
ధర్మారం, నవంబర్ 22 : స్వరాష్ట్రంలో కళాకారులకు, తెలంగాణ భాషకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నర్సింహులపల్లిలో నిర్వహించిన ఒగ్గుడోల�
అప్పుడు కాంగ్రెస్పై.. ఇప్పుడు బీజేపీపై నిప్పులు అదే వేదిక.. అదే జోష్.. తగ్గని ఆవేశంకేసీఆర్లో మళ్లీ కనిపించిన ఉద్యమ నేత హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కిందటి వేదిక ఇప్పుడు మళ్లీ వేదికయ్యిం
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): యాసంగి వరి సాగు, ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్ర�