హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ వ్యాఖ్యాన�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్మీట్ ప్రగతి భవన్లో జరగనుంది. రాష్ట్రానికి సంబం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నివాళులర్పించారు. మీరు చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని టీఎస్పీఈ జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్రావు చెప్పారు. దీనికి వ్యతిరేకంగా విద�
రాష్ట్రంలో శుక్రవారం నుంచి అర్హులందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ వేయనున్నారు. రెండో డోస్ తీసుకొని ఆరు నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 60 ఏండ్ల�
హైదరాబాద్ : రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా పనిచే�
జూలై 3వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం
యాసంగికి అనువైన పచ్చిరొట్ట పంటల సాగు, వాటి సాధ్యాసాధ్యాలపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ప్రాథమిక పరిశీలన చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 వానాకాలం సీజన్కు సబ్సిడీపై పచ్చిరొట్ట
జూన్ 2న తెలంగాణ అవతరణ పండుగ జిల్లాలవారీగా మంత్రులకు బాధ్యతలు హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 2న రాష్ట్రంలోని పల్లె, పట్టణం అన�
పల్లెల్లో తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణానికి ఏర్పాట్లు కనీసం ఎకరం స్థలంలో మైదానం 249 గ్రామాల్లో స్థలాల గుర్తింపు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ఆ�
కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో సుశిక్షితులైన నర్సుల కొరత తీవ్రమైంది. హైదరాబాద్లోని రెండు ప్రైవేట్ దవాఖానలు 50 మంది నర్సులను కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాయి. వారికి డాక్టర్లతో సమానంగా జీతాలు �
రాష్ట్రంలో తొలిసారిగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. యోగా సహా 19 రకాల కోర్సులను ప్ర