మేడ్చల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చి ప్రైవేటు యాజమాన్యాల అధిక ఫీజులకు స్వస్తి చెప్పాలని మేడ్చల్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాద్యాయుడు డాక్టర్ బి.శ్రీధర్ అన్నారు. మేడ్చల్ జడ్�
శామీర్పేట : కులవృత్తుల అభ్యోన్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చిటుకుల సత్యంనాయీ, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్ అన్నారు. ప్రభుత్వం �
శామీర్పేట : వెదజల్లె పద్దతి వరిసాగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఏడీఏ వెంకట్రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం పర్యటించి వెదజల్లె పద్దతిలో వరిసాగు చేస్తున్న పంటలను క్షేత్�
శామీర్పేట: నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. మూడుచింతల్పల్లి మండల సమావేశ మందిరంలో శుక్రవారం వృత్తి నైపుణ్య అవగాహన సదస్సు నిర్వహించారు. �
శామీర్పేట : పీసీవీ చిన్నారుల పాలిట శ్రీరామరక్ష అని ఎంపీపీ హారికముళిగౌడ్ అన్నారు. మూడుచింతల్పల్లి మండలంలో పీసీవీ వ్యాక్సిన్పై అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడు
మేడ్చల్ : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సింహపురి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పోషకాహార పదార్దాలను పంపిణీ చేశారు. ఈ కార�
కీసర: మండలం అంకిరెడ్డిపల్లి ఎంపీటీసీ, మేడ్చల్ జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు పండుగ కవితశశికాంత్ ఆదర్శ సేవా అవార్డునందుకున్నారు. ఎంపీటీసీ కవితశశికాంత్ కరోనా సమయంలో ప్రజలకు చేసిన సేవలు, ఎంపీటీసీ హక్క�
మహబూబ్నగర్ : అన్ని హంగులతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ�
మేడ్చల్ : పార్కు స్థలాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని శిల్పా నగర్లో పార్కుకు నిర్మిస్తున్న ప్రహరీ పనులను శుక్రవారం
ఆత్మకూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద పూర్తిగా తగ్గింది. 8,251 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా బుధవారం గేట్లు మూసేసిన పరిస్థితుల్లో గురువారం విద్యుదుత్పత్తికి సైతం నీటి విడుదల�
మల్లాపూర్: పేద మద్యతరగతి విద్యార్ధులను ఆదుకునేందుకు గత 15 సంవత్సరాలుగా లక్ష్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం మల్లాపూర�
రాజన్న సిరిసిల్ల : గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సంబంధిత ఆరు గ్రామాల సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు, ఓ పంచాయితీ కార్యదర్శికి మెమో జారీ చేస�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అమల్లోకి వచ్చింది.. సింగరేణిలో ఉద్యోగులు, కార్మికుల విరమణ వయస్సు పెంపు నిర్ణయం జరిగింది. 61 ఏండ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇంద�
కాప్రా: కాప్రాసర్కిల్ పరిధిలోని కాప్రా రెవెన్యూగ్రామం సర్వేనంబర్ 152లో గల 13.17 ఎకరాల కస్టోడియన్ భూముల్లో ఫెన్సింగ్ వేసి కొంతమంది తప్పుడు పత్రాలతో అక్రమంగా కబ్జా చేయగా కాప్రా తహసీల్దార్ గౌతమ్కుమార్ ఆధ్వ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగ�