జవహర్నగర్: కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ 5వ డివిజన్లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మురుగేష్ మాట్లాడుతూ నూతనంగా అమ్మవారి దేవాలయాన్�
మేడ్చల్ కలెక్టరేట్: మంచి నీటి పైప్లైన్ పనులకు రూ.35 కోట్ల ప్రతిపాదనలు చేసినట్లు నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వివి�
మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ది పర్చడమే తమవంతు కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్లోని 16వ వార్డులోని రాఘవేంద్రన
ఆర్కేపురం : తెలంగాణ దేవాదాయశాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్చక, ఉద్యోగుల సర్వసభ్య సమావేశం గురువారం ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారె�
కీసర: మండలంలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డు వెంట నాటిన మొక్కలకు, ప్రధాన స్థలాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు వంగిపోకుండ�
ఘట్కేసర్ రూరల్: ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని ముదిరాజు కులస్థుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మ తల్లి బోనాల పండుగ వేడుకల్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ముదిర
హైదరాబాద్ : అతి త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి గీతవృత్తిదారుడికి మోపెడ్ బైక్ను అందజేస్తామని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కల్లుగీత వృత్తి రక్షణకు, గీతకార్మికుల సంక్షేమానికి ప్
ఘట్కేసర్: పోచారం మున్సిపాలిటీ 15 వార్డులో సిసి రోడ్డు పనులను చైర్మన్ బి.కొండల్రెడ్డి గురువారం ప్రారంభించారు. 11 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడ
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో కలెక్టర్ పౌసమిబాస్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని వైకుంఠధామం, పల్లెప్రకతి వనంతో పాటు డంపింగ్ యార్డ్, నర్సరీలను పరిశీలించారు. అనంతరం కలెక�
పరిగి: అభివృద్ది నిరంతర ప్రక్రియ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేస్తుందన్నారు. ఎంపీపీ కె.అరవిందరావు అధ్యక్ష�
కాగజ్నగర్ : సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంకల్పం గొప్పదని ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ అన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సాహితీ దిగ్గజం, కేం�
కేపీహెచ్బీ కాలనీ : (Huzurabad) హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జేఎ
ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ‘బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ కొత్త భాష నేర్చుకుని, తండ్రి లాంటి కేసీఆర్ను రా అని సంబోధిస్తున్నారు. తనను ఒరేయ్ హ