HomeTelanganaNri Malla Reddy 51 Thousand Donation To Yadadri Temple
విమానగోపురం స్వర్ణతాపడానికి 51 వేల విరాళం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమానగోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్టకు చెందిన విఠల్, కల్పన దంపతులు శనివారం రూ.51,116 విరాళం అందజేశారు. ఈ మేరకు వారు యాదాద్రి బాలాలయంలో ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్బాబు నుంచి నగదు రసీదును అందుకున్నారు.