కరీంనగర్ : జిల్లాలోని హూజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోమంత్రి శనివారం మీడియాతో మాట�
(Huzurabad) హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్లో ఆగస్టు16 న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోల
దోమ : ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్బవతిని చేసి వదిలేసిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దోమ ఎస్సై రమేష్ తెలిపారు. మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన ఏండ్ల బాలికకు కుల్కచ�
బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు.
దుండిగల్: అనుమానంతో సొంత బావను హత్య చేసిన నిందితులను శుక్రవారం దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలన
కుత్బుల్లాపూర్: నాగులపంచమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలతో మహిళలతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లు, ఇతర ప్రదేశాలతో పాటు గ్రామదేవతల ఆలయాల ఉన్న పుట్టల వద్ద మహిళలు భక్తిశ్ర
దుండిగల్: బాచుపల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ బివిఆర్టి ఎడ్యుకేషన్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగం ఉమెన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కెవిఎన్ సునీత అధ్యక్షతన అటల్ టీచింగ్ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ నెల 9 ను
మల్కాజిగిరి : దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జాతీయ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, దేశభక్తి గీతాల పోటీని అక్షర కౌముదీ, అక్షరామృతం సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వ
వినాయక్నగర్ : ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ సీటీఎం జానకిరామ్ అన్నారు. శుక్రవారం లోతుకుంటలో ఆర్టీసీ బస్ పాస్ రెన్యూవల్ కౌంటర్ను ప్రారంభించారు. ఈ
పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేడిపల్లిలోని శ్రీ శ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి( శ్రీ శివ రామ క్షేత్రం)దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం వేద పండితులచే ఆలయం పుననిర్మాణ పనులకు భూమిపూజా మహోత్సవ కార్యక్�
మేడ్చల్ : గ్రామీణ నిరుద్యోగ యువతకు (డిడియు-జీకేవై కార్యక్రమం) ద్వారా శిక్షణ,ఉపాధి కల్పనకు మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 16న అర్హులను గుర్తించడానికి సదస్సు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ శశిరేఖ ఓ ప్రకట
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 609 మంది బాధితులు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. త�
కీసర: రైతుబీమా ఆర్థిక సహాయాన్ని రైతులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్ తెలిపారు. మండల పరిధి భోగారం గ్రామానికి చెందిన సుంకరి శంకర్ ఇటీవల మృతిచెందాడు. తెలంగాణ ప్రభ
మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో నాగుల పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం, పెద్ద చెరువు కట్ట�
వరంగల్ : భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తానని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం హన్మకొండ, వరగల్ జిల్లాల్లో ఎంపీ పర్యటించారు. భద్రకాళి ఆ