దళితుల అభివృద్ధి, సమగ్ర వికాసం కోసం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం వారి జీవితాల్లో ఒక మైలురాయి. ఏ ప్రభుత్వమైనా తీసుకొచ్చే అభివృద్ధి నమూనా ఓట్లు, సీట్లక
ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి తీర్మాన ప్రతి అందజేత వీణవంక, ఆగస్టు 15 : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్కు చెందిన శాలివా�
ఎన్ఐఆర్డీ డీజీ నరేంద్రకుమార్ మొక్కలునాటిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్ట
తానా వర్చువల్ మీటింగ్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీ�
దళిత బంధుపై బండి మాటకు మంత్రి హరీశ్ రావు సూటి పోటు సీదీ..బాత్ హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు ఇచ్చి తీరుతాం మొదటి దశ, రెండో దశ అనేవి ఉండవు.. అర్హులందరికీ ఒకేసారి ఇవ్వలన్నది నిర్ణయం రూ. 2,000 కోట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ మేలెంచుతారు ప్రతిపక్ష నాయకులు కీడెంచుతారు ప్రజాసంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం ప్రతి పథకాన్ని అడ్డుకోవడమే విపక్షం లక్ష్యం 24 గంటల కరెంటు నుంచి దళితబంధు దాకా.. అదే వారి నైజం.. ఇది నిజం మ
పంప్హౌస్, 10 లిఫ్ట్ పైప్లైన్లు పూర్తి 8.8 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ తవ్వకం డెలివరీ సిస్టర్న్లు, కాలువలు తవ్వేసింది మిగిలింది కాంక్రీట్ పనులు మాత్రమే అందుకోసమూ ఏర్పాట్లు పూర్తి గ్రీన్ ట్రిబ్యునల్�
సాహసోపేత నిర్ణయాలు ఒక్క కేసీఆర్కే సాధ్యం దళితుల సంక్షేమాన్ని కోరుకునేవారు స్వాగతించాలి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్, ఆగస్టు 14: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సోమవారం ప్రారంభిస�
మోతె, ఆగస్టు 14: దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తూ సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం, సర్వారం గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చి�
ఇల్లందకుంట, ఆగస్టు 14 : దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని.. ఆర్థికంగా వెనుకబడిన దళితుల జీవితాలకు ఇది స్ట్రెంత్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. దళితబంధు అర్హులందరికీ వస్తుందని, ఎవరూ ఆగం �
వీణవంక, ఆగస్టు 14: దళిత బిడ్డలు అధైర్య పడొద్దని, అర్హులందరికీ దళితబంధు అందుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్, నర్సింగాపూర్, లస్మక్కపల్ల�
హుజూరాబాద్, చౌరస్తా ఆగస్టు 14: దళిత బంధు పథకంపై వదంతు లను నమ్మొద్దని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సిటీ సెంట్రల్ హాలులో ఏర్పాటుచేసిన మ�
వికారాబాద్: అనారోగ్యంతో ఓ మహిళా వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు న�