కుత్బుల్లాపూర్ : హుజురాబాద్లో జరిగిన దళిత బంధు ఫథకం ప్రారంభోత్సవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రా�
జీడిమెట్ల : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ యూనిట్-1 యూనియన్ అధ్యక్షుడిగ�
దుండిగల్: బౌరంపేట ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం (పీఏసీఎస్) వైస్ చైర్మన్గా దుండిగల్కు చెందిన నల్తూరి క్రిష్ణ నియమితులయ్యారు. ఏడాదిన్నర కాలంగా నలుగుతూ వస్తున్న బౌరంపేట పీఏసీఎస్ వైస్ చైర్మన్ పదవి ఎన్నిక ఎ
పీర్జాదిగూడ: దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వీరిలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్, క�
రామంతాపూర్: టీటీడీ చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వైవి సుబ్బారెడ్డిని ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు , తెలంగాణ యువకాపునాడు ఉపాధ్యక్షులు గడ్డం రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన �
రామంతాపూర్ : విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉప్యాధ్యక్షులుగా రామంతాపూర్ కు చెందిన గుంటోజు బీష్మాచారి ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రొజు భిక్షపతి చారి , ప్రధాన కార్యదర్శి తల్లో�
శామీర్పేట:హుజురాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్య
హుజురాబాద్ : దళితుల సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరేనని, దళితబంధు పథకం ద్వారా భారతదేశ దళితుల బతుకులు బాగుపడతాయని, అటువంటి బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వ�
బంజారాల సంప్రదాయ పండుగ తీజ్ వేడుకల్లో ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆడి పాడి సందడి చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాల్య తండాలో జరిగిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ అంగోత్ బింద
మిషన్ భగీరథ నీటితో గ్రామంలో కిడ్నీ సమస్యలకు చెక్ ఏడాదికాలంగా కొత్త కేసుల్లేవ్ ఉమ్మడి రాష్ట్రంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు తాజాగా పరీక్షలుచేసి ఫ్లోరైడ్ లేదని తేల్చిన అధికారులు (గంజి ప్రదీప్కుమ�
దళితుల అభివృద్ధి, సమగ్ర వికాసం కోసం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం వారి జీవితాల్లో ఒక మైలురాయి. ఏ ప్రభుత్వమైనా తీసుకొచ్చే అభివృద్ధి నమూనా ఓట్లు, సీట్లక
ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి తీర్మాన ప్రతి అందజేత వీణవంక, ఆగస్టు 15 : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్కు చెందిన శాలివా�
ఎన్ఐఆర్డీ డీజీ నరేంద్రకుమార్ మొక్కలునాటిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్ట
తానా వర్చువల్ మీటింగ్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీ�
దళిత బంధుపై బండి మాటకు మంత్రి హరీశ్ రావు సూటి పోటు సీదీ..బాత్ హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు ఇచ్చి తీరుతాం మొదటి దశ, రెండో దశ అనేవి ఉండవు.. అర్హులందరికీ ఒకేసారి ఇవ్వలన్నది నిర్ణయం రూ. 2,000 కోట్లు