మర్పల్లి: అవసరమున్న రైతులు పంట నూర్పిడి కల్లాలను నిర్మించుకోవాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్మించిన పంట నూర్పిడి కల్లాలను, పశువులషెడ్డు నిర్మాణాలను ప�
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలో వర్షాల కారణంగా తెగిపోయిన నాగసముందర్ వంతెన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ధారూర�
పెద్దేముల్ : 18ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.సుధాకర్ షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ�
తాండూరు : తాండూరు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తాండూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్ను నియమిస్తూ తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ శనివారం నియామక పత్రం అందజేశారు. జాతీ
బషీరాబాద్ :పేదలు పస్తులుండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి పేదకు రేషన్ కార్డులు మంజూరు చేశారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త �
బషీరాబాద్, ఆగస్టు 14 : మండల పరిధిలోని మైల్వార్ గ్రామానికి చెందిన రైతు ఘణపూరం కుర్వ శ్యామప్ప తనకున్న ఏడెకరాల్లో పెసర పంటను సాగు చేశాడు. సాగు చేసిన ఏడెకరాల్లో పంట మంచిగా రావడంతో రూ. 25 వేలు పెట్టి కూలీలతో కలుపు �
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ బస్టాండ్ దశాబ్దం అనంతరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అప్పటి రవాణాశాఖ మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. కాగా దశాబ్దానికి పైగా బస�
హైదారబాద్ : దేశం మనదే.. త్యాగం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. ఈ దేశభక్తి పాట వినని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ర్టాల్లో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ పాటను ప్రతీసారి వింటూ�
పూడూరు: హైదరాబాద్ నగరవాసులు గ్రామీణ ప్రాంతాలల్లో స్వచ్ఛమైన వాతవరణం ఉంటుందని భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్ నిర్మించుకుంటున్నారు. ఆదివారం లేదా ఇతర సెలవు దినాలు వస్తే చాలు కుటుంబ సభ్యులతో కలిసి ఫాంహౌజ్లక
పరిగి: తెలంగాణ రైతులు భరోసాతో ఉన్నారని, సీఎం కేసీఆర్ తమ వెంట ఉన్నారనే ధైర్యం రైతుల్లో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం వారిల�
పూడూరు: దామగుండ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆగస్టు 17న నిర్వహించే గోమాత, వృక్ష సంపద కాపడడం, నూతన దేవాలయ కమిటీ సభ్యుల బాద్యతల స్వీకారం కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానిస్తునట్లు మాజీ సొసైటీ చైర్మన్ నర్సి�
కొడంగల్: మున్సిపల్ కార్మికులకు యూనిఫాంతో పాటు శానిటేషన్ వస్తువులను అందించారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేంగా యూనిఫాంతో పాటు �
కొడంగల్ : ఆడ పిల్లలున్నపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ వార్డులో లబ్ధిదారుడి ఇంటి