యూఎన్ వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్కు వచ్చే ఏడాది అక్టోబర్లో ఆతిథ్యం ప్రపంచదేశాల నుంచి తరలిరానున్న ప్రతినిధులు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ వెల్లడి హైదరాబాద్, ఆగస్ట్ 17(�
టీసీఎస్ సహకారంతో తీసుకురానున్న ఉన్నత విద్యామండలి డాటా సైన్స్ విద్యార్థులకు టీసీఎస్ పాఠ్యాంశాల బోధన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఇరు సంస్థల ఒప్పందం హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సమాచార �
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తేతెలంగాణ): లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు. �
దంపతులకు దేహశుద్ధి పాల్వంచ, ఆగస్టు 17: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసం చేసిన దంపతులకు మంగళవారం దేహశుద్ధి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకున్నది. పాల్వంచకు చెందిన మేఘన స�
బీజేపీ నేతలకు దరఖాస్తులివ్వండి బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ పంచ్ హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాల అమలుకోసం అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటూ బీజేపీ రాష్ట్ర అధ్య�
పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక బంగాళాఖాతంలో అల్పపీడనం చురుకుగా కదులుతున్న ‘నైరుతి’ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు ఆసిఫాబాద్ జిల్లాలో 13.8 సెం.మీ. హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): �
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ జిల్లా రాస్పల్లి గ్రామంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంత�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,180 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మీ కాలువకు 150 క్య�
బండ్లగూడ: పలు విద్యుత్ ఫిడర్లలో మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.ఎజీ కాలనీ ఫిడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 11 గం
కీసర: రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా కీసరగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసోత్సవంలో భాగంగా రెండవ సోమవారం కావడంతో శివభక్తులు ఆవుపాలు, తేనే, పాలు,పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను
ఘట్కేసర్ రూరల్: గిరిజనులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజంలో గౌరవ ప్రదమైన స్నేహ సంబంధాలనుపెంచుకోవడానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మ
కుత్బుల్లాపూర్ : గాజులరామారం సర్కిల్లో టౌన్ప్లానింగ్ విభాగం ఏసీపీగా పని చేసి, ఇటివలే హన్మకొండకు బదీలీపై వెళ్లిన గణేష్ సోమవారం కరోనాతో మృతి చెందారు. గత 15 రోజుల నుంచి కోవిడ్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంల