మేడ్చల్ కలెక్టరేట్: వారాంతపు సంతలోని వీధి వ్యాపారులకు ప్రత్యేక దుకాణ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో వారాంతపు సం�
మేడ్చల్ : వార్డులను దశల వారిగా అభివృద్ది చేసి మేడ్చల్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటిలోని 10వ వార్డులో రూ 15 లక్షల నిధుల�
మేడ్చల్ రూరల్, ఆగస్టు : ప్రజా సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలి�
కీసర, ఆగస్టు : గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధి తిమ్మాయిపల్లిలో బుధవారం మండల అధికారుల బృందం పర్యటించింది. దళిత �
పరిగి, ఆగస్టు :సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సర్కారు పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 14 మందికి సీఎం రిలీ�
కులకచర్ల, ఆగస్టు : ప్రతి ఇంటికీ స్వచ్చంధంగా పన్నులు చెల్లించాలని కులకచర్ల గ్రామ సర్పంచ్ సౌమ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పన�
దౌల్తాబాద్, ఆగస్టు :బాలలహక్కుల పరిరక్షణకు గ్రామ పంచాయతీల పాత్ర ఉండాలని సిడబ్ల్యూసి కమిటి చైర్మన్ వెంకటేష్ అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ క
హైదరాబాద్ : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ ఎం�
హైదరాబాద్ : రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్లను ఎల్ఐసీ ప్రతినిధులకు చెక్కుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సింగ
శామీర్పేట, ఆగస్టు : జీవీకే ఈఎంఆర్ఐ సంస్థలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12వ తేదీల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) ఉదోగ్యాలకు అ
శామీర్పేట, ఆగస్టు : అంబులెన్స్లో ఓ గర్భిణీకి 108సిబ్బంది పురుడు పోశారు. శామీర్పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(24)కు 7 నెలలు మాత్రమే నిండాయి. సోమవారం రాత్రి ఉదయం 10:30 గంటలకు నొప్పులు రావడంతో 108 �
మేడ్చల్ రూరల్, ఆగస్టు : సీఎం సహాయ నిధి నిరుపేదల సంజీవనిగా మారిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన పర్వతాలుకు రూ.17,500, అజీమ్�
బోడుప్పల్, ఆగస్టు:30ఏండ్ల క్రితం బోడుప్పల్, బయ్యన్నగూడ సర్వేనంబర్ 255లో ప్రజాప్రయోజనాల కోసంగ్రామపంచాయితీలో తీర్మానం చేసి ప్రజల సౌకర్యార్థం కోసం కేటాయించిన 200చదరపు గజాల స్థలంలో కాంగ్రెస్ నాయకుల అనుచరులు స�