కూకట్పల్లి, ఆగస్టు : శ్రావణమాసం శివ,పార్వతులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూకట్పల్లిలోని పాత శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగ సిద్దేశ్వర ఆలయం, ఫతేనగర్�
కీసర, ఆగస్టు:కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవం పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరుడిక
కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పర�
కీసర, ఆగస్టు :మండలంలోని వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ, గ్రంథాలయంకాలనీలతో పాటు అంకిరెడ్డి�
బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంక�
హైదరాబాద్ : గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. నగరంలోని జలవిహార్లో ఆదివారం ఉదయం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించార�
వరంగల్ అర్బన్ : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అత్యాచారాలు నిత్యకృత్యం అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో ఆది�
పోతిరెడ్డిపాడు నుంచి జలాల అక్రమ తరలింపు రెండేండ్లలోనే 308 టీఎంసీలు బేసిన్ అవతలికి.. ఈ ఏడాది ఇప్పటికే 25 టీఎంసీలు మళ్లించిన ఏపీ సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ అవసరాలకు కష్టం కేంద్ర జల్శక్తి శాఖ, కేఆర్ఎంబీకి త�
సకలజనుల సహృదయవేదికగా సచివాలయం నిర్మాణం మన పాలనారీతులకు అద్దం పట్టాలి ప్రజలకు పాలనా ఫలాలు అందాలి అందుకు తగ్గట్టుగా ఉండాలి వరదనీరు పోయేలా డ్రైనేజీ వ్యవస్థ నూతన సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ హ
విద్యుత్తు ఉద్యోగుల సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఖైరతాబాద్, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్
తెలంగాణ హవా100 పర్సంటైల్ సాధించిన నలుగురు విద్యార్థులు అడ్వాన్స్కు 932 మంది గురుకుల విద్యార్థుల అర్హత హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 3వ సెషన్ ఫలిత�
రియల్టర్ హత్య.. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు మర్డర్కు స్కెచ్ వేసిన ఆధ్యాత్మిక గురువు సీసీ కెమెరాల్లో ఆధారాలు.. నలుగురి అరెస్టు హత్య కేసులో ప్రధాన నిందితుడు పరారీ కేపీహెచ్బీ కాలనీ/ హైదరాబాద్ స
పరిగి, ఆగస్టు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విష్ణు, లలిత, గోవింద నామ
కొడంగల్, ఆగస్టు : ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు అధికంగా ఉంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమై విద్యను అందించేందుకు అధ్యాపకుల పాటుపడాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ తెలిపారు. శనివారం స
కొడంగల్, ఆగస్టు :ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా నిరుపేదలు, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా చదువుతుంటారని, వారికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు బిచ్చాల మల్లయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్ల�