ఫ్యామిలీ కోర్టుల్లో పలు వెసులుబాట్లు సుప్రీం మార్గదర్శకాలను పాటించాలి దిగువ కోర్టులకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వైవాహిక వివాదాల కేసులను కక్షిదారులకు అనువైన కోర్టులకు బదిలీ చేయ
ఈ ఏడాది నుంచే సెకండియర్లో క్లస్టర్ విధానం అమలు కీలక నిర్ణయం తీసుకున్న ఉన్నత విద్యామండలి హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఆ కాలేజీలో చదువు బాగా చెప్తారు, అక్కడ సీటొస్తే బాగుండు.. అని అనుకునే విద్యార్�
నిర్దిష్ట సమయం నాలుగేండ్లు మరో రెండేండ్లు వెసులుబాటు ఆ తర్వాత థీసిస్ స్వీకరించరు ప్రక్షాళన దిశగా ఓయూ గైడ్లైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 6: ఇక నుంచి పీహెచ్డీ ఏండ్లకు ఏండ్లు చేస్తూ కూర్చుంటామంట�
మేడ్చల్ రూరల్, ఆగస్టు:హరితహారం లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పద్మజారాణి సూచించారు. మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. పంచాయతీ కార్యాలయంల హరితహారం రిజి
పీర్జాదిగూడ, ఆగస్టు : ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నదని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరుకు శుక్రవారం నగరపాలక పరిధి పర్వతాపూర్లోని ప
కీసర, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ వ
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు: రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధి అంక�
హైదరాబాద్ : రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతుబీమా కోసం రైతుల పక్షాన చెల్లించాల్సిన ప్రీమియం కోసం రూ. 800 కోట్లను ముందస్తుగా విడుదల చేసింది. ఈ మేరకు �
కుత్బుల్లాపూర్, ఆగస్టు: నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.పేట్బషీరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని పలువు�
దుండిగల్,ఆగస్టు :ఆర్టీసీ కళాబృందం నిర్వహించిన రోడ్ షో ఆకట్టుకున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించిన సంస్థ మరొకటి లేదంటు ఆర్టీసీకళాబృందం సభ్యులు శుక్రవారం రోడ్షోను
దుండిగల్,ఆగస్టు : బైక్పై మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దుండిగల్ గ్రామానికి చెందిన తలారి మ�
దుండిగల్ , ఆగస్టు: ఆర్ధిక ఇబ్బందులకు తోడు మద్యానికి అలవాటు పడిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల