పూడూరు, ఆగస్టు : రైతు బీమా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మండల వ్యవసాయాధికారి సామ్రాట్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు 2021సంవత్సరం బ�
వాసాలమర్రిలో దళిత బంధుకు మోగిన డప్పు రూ. 7.60 కోట్ల నిధుల విడుదల గ్రామంలో అంబరమంటిన సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం రంగులు చల్లుకొని గ్రామస్తుల నృత్యాలు ముఖ్యమంత్రి ఫొటోలతో ఊరేగింపు మోడ�
ఆదిలాబాద్లో సంస్థకు అన్ని వనరులు ఇప్పటికే 772 ఎకరాల్లో ప్లాంటు విస్తరణ 170 ఎకరాల ఏర్పాటయిన టౌన్షిప్ 4.8 కోట్ల టన్నుల లైమ్స్టోన్ డిపాజిట్ రాష్ట్రం నుంచి సహకారం అందిస్తాం సింగరేణి బొగ్గు సరఫరాకు సిద్ధం �
Dalitha Bandhu | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాట కట్టి చిందు వేసిన కళాకారులు ఇప్పుడు దళితబంధు కోసం గొంతు సవరించుకుంటున్నారు. కొత్త పాటలతో ధూంధాంకు సిద్ధమవుతున్నారు. దళిత బంధుపై
తొలి త్రైమాసికంలో రూ.24 వేల కోట్ల రాబడి పథకాల రూపంలో ప్రజలకే పంపిణీ 63 లక్షల మందికి రూ.7,500 కోట్ల రైతుబంధు ఆసరా పెన్షన్లకు రూ.981 కోట్లు విడుదల 6 వేల కోట్లతో రెండో విడుత గొర్రెల పంపిణీ నూతన పీఆర్సీతో 9 లక్షల కుటుంబా
తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్నే అర్పించారు స్మరించుకున్న సీఎం కేసీఆర్.. నేడు ప్రొఫెసర్ జయంతి హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడిగా, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం తన జీవిత
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): డాక్టర్ వీరేంద్రసింగ్ చౌహాన్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నూతన కులపతి (చాన్స్లర్)గా నియమితులయ్యారు. జెనెటిక్ (జన్యు) ఇంజినీరింగ్, బయోటెక్నాలజీలో విశేష సేవలు అం�
మందకృష్ణను బరిలోకి తెస్తున్న ఆ రెండు పార్టీలు మండిపడ్డ టీఎస్ ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి ముషీరాబాద్, ఆగస్టు 5: హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ.. దళితుల ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నాయని టీఎస్ �
వివాహేతర సంబంధంపై ఆగ్రహం పాల్వంచ, ఆగస్టు 5: హెడ్ కానిస్టేబుల్ అయిన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య అతడికి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం చో�
మిర్యాలగూడలో విద్యుత్తు-రవాణా-మున్సిపల్ శాఖల మధ్య ముదిరిన లొల్లి విద్యుత్తు సరఫరా నిలిపివేత.. ప్రజల ఇక్కట్లు మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 5: అధికారం అహంకారంగా మారితే ఇట్టాగే ఉంటుందేమో.. విద్యుత్తు, రవాణా, మున�
ఊడిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కృష్ణా బేసిన్లో వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎగువ నుంచి రెండ్రోజులుగా తగ్గిన ఇన్ఫ్లోలు గురువారం కొద్దిగా పెరిగాయి. నాగార్జునసాగర్కు ఒక్�
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ గురువారం స�