551 ఎకరాల్లో పండ్లు, కూరగాయల సాగు నిత్యం హైదరాబాద్కు 3 టన్నుల ఎగుమతి ఒక్కో రైతుకు నెలకు రూ.50 వేల ఆదాయం ఊరిలోనే ఉపాధి పొందుతున్న యువత పుష్కలంగా నీళ్లున్నా 529 ఎకరాల్లోనే వరి ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకర�
తెలుగుయూనివర్సిటీ, డిసెంబర్ 4: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018, 2019 విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. 2018 సంవత్సరానికి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2019కి కళాకృష్ణకు పురస్కారాలను అందజేయ
ప్రజాప్రతినిధులకు తెలంగాణలోనే అత్యధిక జీతభత్యాలు స్థానిక సంస్థలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో స్థాని
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి బయటపడిన తర్వాత రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు 5 నెలల్�
అడ్డుకున్న రైతులపై రాళ్లతో దాడులు లారీ సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు కోదాడ రూరల్, డిసెంబర్ 4: ప్రైవేట్ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిలో మట్టిని తరలిస్తున్న అక్రమార్కులు.. అడ్డుకున్న రైతులపై దాడికి ప
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం పాలకుర్తి రూరల్, డిసెంబర్ 4: పెద్ద మనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా జరిమానా వేశారనే మనస్తాపంతో ఓ మహిళ ఆ�
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ ఏర్పాటుకోసం కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన త్యాగాన్ని ప్రజలు మరువబోరని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొని�
రియల్టర్లకు ప్రభుత్వం నోటీసులు హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రజల అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని మోసాలకు తెగబడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనలను తుం�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం టైర్ పగిలి జీపును ఢీకొట్టిన కారు మృతులందరిది ఒకే కుటుంబం లింగాలఘనపురం/కొండాపూర్ డిసెంబర్ 3: బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం చితికిపోయింది. క�
మోదీని డిమాండ్ చేసిన సీపీఐ నేత చాడ యాదాద్రి, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పడం కాదు.. ఎంఎస్పీ చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి
వ్యాపారంలో నష్టంతో దంపతుల మధ్య గొడవ ఇంట్లో ఉరివేసుకొని భర్త బలవన్మరణం పిల్లలుసహా చెరువులో దూకి భార్య ఆత్మహత్య అందోల్/రామచంద్రాపురం, డిసెంబర్ 3: ఆర్థిక ఇబ్బందులు, కలహాలు.. ఓ కుటుంబాన్ని బలితీసుకొన్నాయి.