అర్హత వయసును తగ్గించిన ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ జీవో ఇప్పటికే రాష్ట్రంలో 42 లక్షల మందికి పింఛన్ తాజా నిర్ణయంతో మరికొన్ని లక్షలమందికి.. పింఛన్ల కోసం ఏటా రూ.12 వేలకోట్లు ఖర్చు హైదరాబాద్, ఆగ
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రామప్పకు యునెసో గుర్తింపు నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ ఎంపీల బృందం.. కేంద�
జిల్లా కలెక్టర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 4 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళిత వాడలు, గిరిజన ఆవాసాల్లో మెరుగైన మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టన�
అనంతరం ఆత్మహత్యాయత్నం నిలకడగా ఇద్దరి పరిస్థితి కంటోన్మెంట్, ఆగస్టు 4: పెండ్లికి నిరాకరించిందనే కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడిచేశాడు. అదే కత్తితో తాను కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్
39.43 శాతం విద్యార్థులు చేరిక దోస్త్ ఫేజ్-1లో 1,67,130 మందికి సీట్ల కేటాయింపు పూర్తి మిగిలిన మరో 2.41 లక్షల సీట్లు హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల్లో కామర్స్ రారాజుగా నిలుస్తున్నది. ఉద్యోగావకా�
సికిందర్నగర్లో మొత్తం 2300 ఎకరాలు 1950 ఎకరాల్లో పత్తి.. 12 ఎకరాల్లోనే వరి 30 ఏండ్లుగా తెల్ల బంగారం వైపే మొగ్గు సమిష్టిగా సాగుతున్న యాదాద్రి జిల్లాలోని సికిందర్నగర్ రైతుల విజయగాథ ఇదీ! అయితే వరి.. లేదంటే మిర్చి..
ఎర్రగడ్డ, బొల్లారం, గడ్డిఅన్నారంలో పర్యటన పేదలకు మెరుగైన వైద్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కంటోన్మెంట్/ వెంగళరావునగర్/ ఎల్బీనగర్, ఆగస్టు 3: హైదరాబాద్తోపా�
మరోమారు దత్తత గ్రామానికి.. గ్రామస్తులతో భేటీ కానున్న సీఎం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన దత్తత గ్రామ
బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్ రమణ కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకం కింద రూ.30 కోట్లు మంజూరు చేసిం ది. ఈ మేరకు మంగళవారం రాష్ట
రెండు రాష్ర్టాలకు లేఖలు రాయనున్న బోర్డు జల వివాదం పరిష్కారానికి సమాలోచనలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ను ఈ నెల 12న నిర్వహించాలన
అశ్వారావుపేట : ఆయిల్పాం గెలల ధర పెరిగింది. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.16,717 పెంచుతూ ఆయిల్ ఫెడ్ నిర్ణయించిందని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆయిల�