ఈ నెల నుంచి నవంబర్ వరకు అమలు కొత్త కార్డుదారులకూ వర్తింపు: మంత్రి గంగుల హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెల్ల రేషన్కార్డుదారులకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఉచితంగా 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ
తొలివిడత పంపిణీ ఫలితమిది 6 నుంచి నట్టల నివారణ మందు పంపిణీ ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి తలసాని హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ, గొర్రెల సంపదలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిల�
ఆదిలాబాద్లో సీజనల్ రోగాలు పరార్ మలేరియా రెండు.. డెంగీ 49 కేసులు గ్రామాల్లో విస్తృతంగా వైద్య సేవలు మూడునెలలపాటు ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాల సేకరణ అవసరమైతే పరీక్షలు, మందుల సరఫర�
హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ (TMR) జూనియర్ కాలేజీల్లో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రకటన వెలువడింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TM
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగ
హైదరాబాద్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వాహక కమిటీ సమావేశం శనివారం జరిగింది. పరిషత్తు అధ్యక్షులు కె.వి.రమణాచారి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. 2021-22 విద్యాసంవత్సరానికి 62 మంది విద్యార్థులకు వివే
హైదరాబాద్ : నానో యూరియా సాధారణ రైతు బిడ్డ విజయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లా
అంతర్జాతీయ మార్కెట్లోకి మన వస్ర్తాలు ఆరునెలల్లో అపెరల్ పార్కులో ఉత్పత్తి మొదలు 12 వేలమందికి ఉపాధి.. 80 శాతం మహిళలే మున్సిపల్, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో గోకల్దాస్ గార్మెంట్ యూనిట�
వారికి రాజకీయంగానే బుద్ధి చెప్తాం సీఎం కేసీఆర్ వెంటే దళితజాతి సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీఎస్ ఎమ్మార్పీఎస్ నేతలు హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దళితబంధుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తు�
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమన్వయ కమిటీ మంగళవారంనాడు తొలిసారిగా సమావేశమవుతున్నది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని కార్యాలయంలో ఆగస్టు 3వ తేదీన సమావేశం నిర్వహి�
రోవర్ సీడింగ్ యంత్రంతో విత్తన వృథాకు చెక్ వికారాబాద్, జూలై 30: కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. మూస పద్ధతులకు స్వస్తి పలికి అధిక దిగుబడులు సాధించేలా రైతులు యాంత్రిక సాగుపై దృష�
ఆసిఫాబాద్, జూలై 30: ఆసిఫాబాద్ కవుల సంఘం సభ్యుడు, సాహితీవేత్త, జాతీయ నంది అవార్డుగ్రహీత డాక్టర్ వనపర్తి తిరుపతి (60) శుక్రవారం కన్నుమూశారు. ఆసిఫాబాద్లో వైద్యుడిగా సేవలందిస్తూనే, సాహితీ సేవ లో చురుకైన పాత్�