జిల్లాను వైఎస్కు తాకట్టు పెట్టింది మీరే పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరిక మునుగోడు, జూలై 28: టీఆర్ఎస్ ప్రభుత్వంపై, తనపై పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేద�
సుమారు రూ.1.60 కోట్లతో ఉడాయించిన పూజారి ఇందల్వాయి, జూలై 28: పూజల పేరిట ప్రజలను మోసం చేస్తూ సుమారు కోటి 60 లక్షలతో ఓ పూజారి ఉడాయించిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్మారం(బీ) గ్రామం లో చోటుచేసుకున్నది. ధర్మారం(బీ)లోని వ�
పీఆర్సీ అమలుకు కృతజ్ఞతగా నిర్వహణ మొదటి సభ కరీంనగర్లో ఏర్పాటు కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తోపాటు ఇతర ప్రయోజనాలు కల్పించినందుకు �
బన్సీలాల్పేట్, జూలై 28: ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం-తెలంగాణ, నూతన కార్యవర్గాన్ని బుధవారం పద్మారావునగర్లోని రాష్ట్ర కార్యాలయంలో ఎన్నుకున్నారు. అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్యకు అనుబంధంగా పనిచేస్తున్�
ఈ ఏడాది యాసంగిలో 11.24 లక్షల హెక్టార్లలో పంటలు లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిల�
దేశవ్యాప్తంగా 11 నగరాల ఎంపిక కేంద్రం నుంచి అవార్డు.. కోటి నజరానా జీడబ్ల్యూఎంసీకి మంత్రి కేటీఆర్ ప్రశంసలు వరంగల్, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు �
45 రోజుల్లో ఇవ్వకుంటే 9% వడ్డీ ఖర్చులకు అదనంగా 50 వేలు, వివాదానికి 10 వేలు వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్తో ఐఐటీ కోచింగ్ ఇస్తు�
అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 5ఎస్ (సార్ట్, సెట్ ఇన్
ఎక్కడికక్కడ బినామీల బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ ఎఫ్ఐయూ సహకారంతో సీసీఎస్ పోలీసుల పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము చివరకు చేరేది వారి బ్యా�
రెండో విడత కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి జమ్మికుంటలో ప్రారంభించనున్న మంత్రి తలసాని హాజరుకానున్న మంత్రులు హరీశ్, గంగుల, కొప్పుల, ఎర్రబెల్లి హుజూరాబాద్ నియోజకవర్గంలో 4,791 యూనిట్లు లక్ష్యం ఇప్పటికే 3,469 �
ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ అందుబాటులో రాష్ట్ర సమగ్ర సమాచారం హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడుల అనుకూలతలతో కూడిన సమగ్ర సమాచారం గల ‘పింక్ బుక్'(ఇన్వెస్టర్స్ గైడ్-2021)ను మంగళవారం ప�
నెలాఖరు కల్లా సభ్యత్వ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశం హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న పార