గతేడాది కేంద్రం తీసుకువచ్చిన జీవో రద్దు ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక నేత కోటపాటి ఆర్మూర్, జూలై 24: గల్ఫ్లో పనిచేసే మనదేశ కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా గతేడాది తెచ్చిన రిఫరల్ వేజెస్ జీవోను రద
హైదరాబాద్ : దేశానికి, ప్రపంచానికి సందేశం ఇచ్చే పథకం దళిత బంధు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుందని తెలిపారు. దళిత �
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు పుట్టినరోజు ఈవాళ. 45 వసంతాలు పూర్తిచేసుకుని 46వ పడిలోకి ఆయన అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పుర�
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని 12,260 దేవాలయాలోల ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అర్చక సమాఖ్య తెలిపి�
రంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని లక్ష మంది విద్య�
పుట్టపహాడ్లో అధికారుల విచారణ కులకచర్ల, జూలై 23: మహిళా రైతు నకిలీ మరణ ధ్రువీకరణపత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసినవారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పుట్టపహడ్ గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్, ప్ర
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్-2021) హాల్టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in నుండి ఈ నెల 31 వరకు అభ్యర్థులు హాల్టిక�
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గువ్వ�
నిజామాబాద్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారంనాడు మంత్రి మోతే. అక్లూర్, భీమ్గల్, ముచ్కూర్ లోని �
మొదటి డోస్ తీసుకున్న 1.09 కోట్ల మంది 25 శాతం మందికిపైగా రెండో డోస్ పూర్తి 2.20 కోట్ల లక్ష్యాన్ని వేగంగా చేరుకునేలా చర్యలు హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): కరోనాకు కళ్లెం వేసేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమా